Home » Author »Paramesh V
ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలంటూ.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు చిన్నజీయర్ స్వామి.
ప్రైవేటు ఆల్బమ్ పాటలోని పదాలు.. ఇప్పటి ఈ దారుణాన్ని.. ఆ చిన్నారికి జరిగిన అన్యాయాన్ని, కన్నవారి గుండె కోతను కళ్లకు కడుతున్నాయి.
ఇది చాలా ఘోరం. తప్పకుండా వాణ్ణి ఎన్ కౌంటర్ చేయాలి. ఎన్ కౌంటర్ చేస్తం. విడిచిపెట్టేదే లేదు. వెళ్లి పరామర్శించడం మాత్రమే కాదు. కుటుంబానికి న్యాయం చేస్తాం.
ఏం మాయ చేశావే సినిమాలో లాగా... మీకు కలవడం.. విడిపోవడం అలవాటే అని లైట్ తీసుకుంటున్నారు మరికొందరు. ఇద్దరూ కలిసి ఉన్న ఒక్క ఫొటో షేర్ చేయాలని కోరుకుంటున్నారు ఈ జంట విరాభిమానులు.
పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నప్పుడు లోక్ సభ, రాజ్యసభ ఛానెళ్లలో సెపరేట్ గా లైవ్ వస్తుండేది. దానికి అనుగుణంగానే పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రం.....
వరద నీళ్లే ఎందుకు రావాలి.. బాంబులుపెట్టో.. బాణాలో, శూలాలో గుచ్చి చంపొచ్చుగా అనే డౌట్ రావొచ్చు. అక్కడే ఉంది లాజిక్కు.
ఈ సదస్సుకు పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. స్థానిక నాయకులు పోలీసులతో కుమ్మక్కయ్యారు
మృతదేహాన్ని గొయ్యి నుంచి బయటకు తీయించారు శామీర్ పేట పోలీసులు. పోస్ట్ మార్టమ్ కోసం పంపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.
మళ్లీ అరాచకాలు చేయబోమని ప్రకటించిన తాలిబన్లు... వారి అసలు రూపాన్ని రెండు దశాబ్దాల తర్వాత మరోసారి చూపిస్తున్నారు.
తొమ్మిదిరోజుల్లో సీఎం ఢిల్లీలో ఏ రోజు ఎవరిని కలిశారనేదానిపై ఓలుక్కేద్దాం.
ఆప్ఘానిస్తాన్ ను ఆదుకునేందుకు సాయం చేస్తున్నామని చైనా కలరింగ్ ఇస్తున్నప్పటికీ... ఇది ఆ దేశ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగమనే చర్చ వినిపిస్తోంది.
రెండుతలల దూడను చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు.
ఆడిటర్ సతీష్ తోపాటు అడ్వకేట్ తో రానా ఇంటరాగేషన్ కు అటెండయ్యారు. 2015-17 లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లను రానా ఈడీకి సమర్పించారు.
వ్లామిదిర్ పుతిన్ 2018లో ప్రెసిడెంట్ గా రీఎలెక్ట్ అయినప్పటినుంచి ఎమర్జెన్సీ సిట్యుయేషన్ మినిస్టర్ గా జినిచెవ్ సేవలందిస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది.
దుబాయ్ లో జరిగిన ఈవెంట్లలో రానా, కెల్విన్ మధ్య నగదు లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది.
కరోనా థర్డ్ వేవ్ రాబోతోంది అనేది కరెక్ట్ కాదన్నారు ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్. అది ఆల్రెడీ ముంబైలో ఉందన్నారు.
పడవల్లో పాఠాలు వినేందుకు మొదట్లో ఎవరూ రాలేదన్నారు టీచర్లు. మునిగిపోయే ప్రమాదం ఉండదని... చదువుకునేందుకు అనువుగా ఉండే ప్లేస్ పడవలే అని నచ్చచెప్పామన్నారు.
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని ఇదే మర్రి చెట్టు దగ్గర రజాకార్లు ఊచకోత కోశారని చరిత్ర చెబుతోంది.
తారల విచారణతో ఈడీ ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ పెంచారు పోలీసులు. గతంలోనే అరెస్ట్ అయిన ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు కెల్విన్, జీషాన్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఇంటరాగేట్ చేస్తున్నారు.
వర్షాలు, వరద ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలన్నారు. అన్ని విభాగాలు 24 గంటలు అలర్ట్ గా ఉండాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.