Home » Author »Naga Srinivasa Rao Poduri
వరి సాగుచేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు.
రాష్ట్రంలోని ప్రధాన 5 పార్టీల అగ్రనాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదయిందనే దానిపై ఓటర్లకు ఆసక్తి నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైందని, గడచిన నాలుగు ఫేజెస్ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.
చట్టం అతిక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని డీజీపీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
పల్నాడు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొన్న టిప్పర్
సీఎం రేవంత్పై బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఫైర్
కాశీనాథుని ఆశీస్సులతో కూటమి గెలుస్తుందని పవన్ ధీమా
పోలింగ్ ముగియడంతో రిలాక్సింగ్ మూడ్లో తెలంగాణ నేతలు
ఆర్సీబీ సారథ్య బాధ్యతలు మళ్లీ కోహ్లికి అప్పగించాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
బాలీవుడ్ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్.. లోక్సభ ఎన్నికలకు హిమాచల్ ప్రదేశ్ లోని మండి స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
రైతు రుణమాఫీపై దేవుళ్ళందరిపై ఒట్టు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మలేదని, ఆయనకు ఆగస్టులో రాజకీయంగా పెను ప్రమాదం ఉండబోతుందని డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
తెలంగాణలో వారంపాటు తేలికపాటి వానలు
ఇప్పుడతడు ఢిల్లీ పోలీసులు అదుపులో ఉన్నాడు. అతడిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలిస్తే అవాక్కవాల్సిందే.
భాగ్యనగరానికి ఏపీ ఓటర్లు తిరుగు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ నమోదయినట్టు తెలుస్తోంది. జిల్లాలవారీగా ఓటింగ్ శాతం వివరాలు ఇలా..
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.
తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ బహిష్కరించి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఓట్లు వేయబోమని తేల్చిచెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.