Home » Author »Naga Srinivasa Rao Poduri
ఆంధ్రప్రదేశ్లో అలర్లపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
కాళేశ్వరం ప్రాజెక్ట్పై NDSA సంచలన కామెంట్స్
మోదీ ఫ్రీ బస్సు కామెంట్స్కు కాంగ్రెస్ కౌంటర్
చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్పై 27 పరుగుల తేడాతో బెంగళూరు గెలిచింది. ఆఖరి పోరులో ఓటమితో చెన్నై టోర్నీ నుంచి నిష్ర్కమించగా.. ఆర్సీబీ ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
అమెరికాలో తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
తెలంగాణలో ఇక టీఎస్ స్థానంలో టీజీ
సౌత్ ఇండియా చల్లబడుతుంటే.. నార్త్ హీటెక్కుతోంది.
సీఎం జగన్ లండన్ కు వెళ్లే సమయంలో గన్నవరం విమానాశ్రయంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అప్ గ్రెడేషన్ ప్రక్రియను నిలుపుదల చేయాలని గవర్నరుకు, ఏపీ సీఈఓకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాయడంతో ఈసీ స్పందించింది.
ఈ ఒక్క లొసుగును ఆధారంగా చేసుకుని ఈడీ వేధింపులకు పాల్పడుతోంది. ఈ కేసులో మనీలాండరింగ్ ఎక్కడ జరిగింది? ఎక్కడైనా నగదు స్వాధీనం చేసుకున్నారా?
నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలిచినా, ఓడినా జగిత్యాల ప్రజల అభిమానం చాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి. జీవన్రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ పార్టీల గెలుపు అంచనాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ
హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవల టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది.
తీవ్ర అస్వస్థతకు గురైన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సికింద్రాబాద్ లోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కుకట్పల్లి, మియాపూర్, మల్కాజగిరి, ఎల్బీనగర్, బేగంపేట, జూబ్లిహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కుండపోతగా వాన పడుతోంది.
కొత్త పుంతలు తొక్కుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ భావోద్వేగాలపరంగానూ మనుషులతో పోటీపడుతోంది. GPT 4జీరో మోడల్ను ఓపెన్ AI తీసుకొస్తే ఇప్పుడు గూగుల్ ప్రాజెక్ట్ ఆస్ట్రను అధికారికంగా ప్రకటించింది.
అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు ఆపేశాడు. కారులోని వారందరూ వెంటనే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు.
గత ఐదేళ్లుగా ప్రతి పేదవాడికి సీఎం అండగా నిలబడ్డారని.. మళ్లీ ఆయనే సీఎం అయితేనే తమకు మంచి జరుగుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
ఈ ఒప్పందం కుదిరిన వెంటనే ఉలిక్కిపడ్డట్టుగా అమెరికా స్పందించినప్పటికీ అసలు సిసలు షాక్ తిన్నది మాత్రం పాకిస్థాన్, చైనా.. ఆ రెండు దేశాలకు ఏకకాలంలో ఝలక్ ఇచ్చిన చాబహార్ పోర్టు ఒప్పందం వెనక ఏం జరిగింది..?