Home » Author »Naga Srinivasa Rao Poduri
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్, చంద్రబాబు విదేశీ పర్యటనపై మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్ చేశారు.
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు పోలీసులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
బీజేపీ మిత్రులు ఆప్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ సమయంలో రాజకీయాలకు బదులు అందరం కలిసి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కల్పించాలని చేతులు జోడించి ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.
నేటి నుంచి 21 మంది రౌడీ షీటర్లపై జిల్లా బహిష్కరణ విధించారు. ఈ సాయంత్రం నుంచి జూన్ 7వ తేదీ వరకు జిల్లాలోకి వీరికి అనుమతి నిరాకరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మండే ఎండలు అల్లాడిస్తున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
హెయిర్కట్ చేయడానికి లేటుగా వచ్చాడన్న అక్కసుతో క్షురకుడిని జైల్లో పెట్టించాడో పోలీస్ ఆఫీసర్.
తన భర్త వుమనైజర్ అని, పబ్జీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసీపీకి అనుకూలమా..!
మొదట్లో ప్రేమ కురిపించిన ప్రేమికుడు తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి చివరికి ముఖం చాటేశాడు.
ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి నిజ స్వరూపం అంటూ లేఖ కలకలం
కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానంపై కాంగ్రెస్ అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై 10టీవీ చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మండుతున్న ఎండలపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. వేడి గాలుల నుంచి ఉపశమనం పొందేందుకు నెటిజనులు జోకులు, ఫన్నీ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు.
బాధ్యతయుతంగా పనిచేసుకుంటున్న మాకు సమాజంలో గౌరవం లేనప్పుడు చావడమే మంచిది. అంతకంటే మాకు వేరే దిక్కులేదు.
ఈసీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ
అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే కుమారి, ఆమె పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదని.. పక్క ప్లాన్ ప్రకారమే ప్రవీణే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని వారు ఆరోపిస్తున్నారు.
వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా.. బెంగాల్ తరపున వీడ్కోలు మ్యాచ్ ఆడాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరుకుంటున్నారు.
జూన్ 4 తర్వాత నవీన్బాబు ముఖ్యమంత్రిగా ఉండబోరు.. ఆయన మాజీ సీఎం అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు.
ప్రశాంత్ కిశోర్ టీడీపీతో చేతులు కలిపి అశాంతి కిశోర్గా మారారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక తుది పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది.