Home » Author »Naga Srinivasa Rao Poduri
వైసీపీ, జనసేన మధ్య మెగా మంటలు!
వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఏపీలో ఎన్నికల బందోబస్తుకు పటిష్ఠమైన బందోబస్తు పెడుతున్నారు. అసెంబ్లీతో, ఎంపీ ఎన్నికలు జరుగుతుండటంతో టైట్ సెక్యూరిటీ పెడుతున్నారు.
నమ్మి ఓటేసిన తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
స్వల్పకాలంలో, అతి తక్కువ ఖర్చు, శ్రమతో చేతికొచ్చే పంట నువ్వు. ఈ పంటను ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు రైతులు.
కాంగ్రెస్ సీటు ఇచ్చినట్టే లాక్కోవడంపై స్థానిక నాయకురాలు కదిరి దుర్గాభవాని ఫైర్ అయ్యారు. సీటు ఇస్తానని హామీయివ్వడంతో ఇప్పటికే తాను నియోజక వర్గంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేసినట్లు చెప్పారు.
ఖమ్మం సీటుపై రంగంలోకి ట్రబుల్ షూటర్
చంద్రబాబు అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వ పథకాలు తీసేస్తాడని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజల్లో జగన్ నినాదాలు వినబడుతున్నాయి.
జగన్ ప్రకటించే వరాలపై ఉత్కంఠ
చిరంజీవి పక్కా కమర్షియల్.. కేంద్ర పదవి కోసం ప్రజారాజ్యం పార్టీని హోల్ సేల్గా కాంగ్రెస్కు అమ్మేశారు. పైసా కోసం ఎదైనా చేసే మనస్తత్వం వీళ్లది..
టెక్నాలజీతో స్మార్ట్ యుద్ధం
చిత్తూరు జిల్లా టీడీపీకి బిగ్ షాక్
కోమటిరెడ్డి బ్రదర్స్పై సీఎం రేవంత్ ప్రశంసలు
23 సీట్లే వచ్చిన నిన్నేమనాలి బాబూ!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు.
ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
సిట్టింగ్ ఎమ్మెల్యే కంటే ముందే ఎంపీ రఘురామ కృష్ణంరాజు నామినేషన్ వేసేశారు. పార్టీ బీఫాం లేకుండా ఆయన నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం.
పరీక్షలు రాసి కాలేజీ బయటకు వచ్చిన నేహపై అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు ఫయాజ్. తీవ్ర గాయాలతో స్పాట్లోనే ఆమె ప్రాణాలు విడిచింది.
ఏపీలో ఎన్డీఏ కూటమి సీట్లలో మళ్లీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం హీట్పుట్టిస్తోంది.
భీమవరం, గాజువాకలో గ్లాస్ పగిలిపోతే పవన్ పిఠాపురం పారిపోయాడు. చంద్రబాబును చంద్రగిరిలో ఓడిస్తే కుప్పం పారిపోయాడు.