Home » Author »Naga Srinivasa Rao Poduri
సీఎం జగన్ బస్సుయాత్రలో అరుదైన దృశ్యం
పరాయి దేశంలో మరణశిక్ష పడిన తమ వాడిని కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళ వాసులు ఔదార్యం చూపారు.
రాహుల్ గాంధీ సడన్గా కారు దిగి.. రోడ్డు డివైడర్ దాటుకుని స్వీట్ షాపులోకి వెళ్లారు. స్వయంగా సీట్లు కొని సీఎం స్టాలిన్కు బహుకరించారు.
ఢిల్లీ పరిస్థితులను కేంద్రహోంశాఖ పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. సీఎంను తప్పించే అంశాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇవేవి కుదరకపోవడంతోనే రాష్ట్రపతి పాలన పెట్టాలనే డెసిషన్కు వచ్చారని అంటోంది ఆప్.
మాకు ఎలక్షన్ సింబల్ ఇవ్వరని రాష్ట్రంలో ఎంతో మంది బాధపడ్డారు. ఏపీలోని రెండు ప్రధాన పార్టీ నాయకులు మాకు సింబల్ రాకుండా చేయాలని ప్రయత్నించారు.
కేసీఆర్ ఫామ్హౌజ్ ముందు ఆందోళన
నాయకత్వం లోపం.. బీజేపీ లైమ్ లైట్లోకి రావడంతో హస్తం పార్టీ బలహీనపడుతూ వస్తోంది. ఒక్కో స్టేట్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు.. జాతీయ స్థాయిలో ఒంటరిగా నిలబడలేని పరిస్థితి వచ్చింది.
ప్రతిపక్షాలు ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తున్నాయి. తప్పుడు చావు లెక్కలను సీఎస్ వద్దకు పంపారు. అందులో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు కూడా వున్నారు.
ఆర్సీబీపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గానూ బుమ్రా నిలిచాడు. ఆర్సీబీపై అతడు 29 వికెట్లు పడగొట్టాడు.
ఓవైపు బీజేపీ బలమైన క్యాండిడేట్లు బరిలోకి దింపడంతో పాటు.. ప్రధాని మోదీ వరుస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. డీఎంకే మాత్రం స్టాలిన్, రాహుల్ గాంధీపైనే ఆధారపడింది.
అన్నదాతలను అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటూ.. దళారులను హెచ్చరించారు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.
పవన్పై ముద్రగడ ఆగ్రహం
తమిళనాడులో ప్రస్తుత బీజేపీ దూకుడు చూస్తుంటే.. పూర్వ బీజేపీకి.. ప్రస్తుత బీజేపీకి చాలా తేడా ఉంది. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే వర్సెస్ బీజేపీ అన్నట్టు పోటీ నెలకొంది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన సీబీఐ
కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే నరేంద్ర మోదీతో సహ బీజేపీ నాయకులను జైలుకు పంపడం ఖాయమని లాలూ ప్రసాద్ చిన్న కుమార్తె మిసా భారతి అన్నారు.
ఐఏఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురేంధేశ్వరిపై మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.
పవన్ కల్యాణ్ మార్కెటింగ్ పోస్ట్ తీసుకొని టీడీపీ కోసం పని చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణపై పోటీ చేస్తే బాగుండేది.
మల్లు భట్టి విక్రమార్క నన్ను వచ్చి ఖమ్మంలో పోటీ చేయమని చెప్పి.. ఇప్పుడు ఆయన భార్యకు కావాలని అడుగుతున్నారు.
బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్, సౌత్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్ వచ్చేసింది.
లిక్కర్ కేసు మనీలాండరింగ్ వ్యవహారం ఆప్ను కుదిపేస్తోంది. ఎమ్మెల్యేలు, పలువురు ఆప్ నేతలు బీజేపీతో టచ్లోకి వెళ్లారని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ చర్చ జరుగుతోంది.