Home » Author »Naga Srinivasa Rao Poduri
పవన్ కల్యాణ్పై ముద్రగడ పద్మనాభం ఫైర్
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాంబు పేల్చారు.
మల్లారెడ్డి కుమారుడి షెడ్లు కూల్చివేత
మన బడి - నాడు నేడు పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో చదువు "కొనే" రోజులు పోయి.. "చదువుకునే రోజులు" వచ్చాయి.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలే అంటున్నారు గులాబీ బాస్.
బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని ఉత్తరప్రదేశ్లోని మధుర లోక్సభ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.
టికెట్లు ఉన్నా లోపలికి అనుమతించడం లేదని ఆరోపిస్తూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితురాలికి బాసటగా నిలవాల్సిన సమాజం చేయూత అందించకపోవడంతో ఆమె భవిష్యత్తు అంధకారంలో పడింది. ఆ అభాగ్యురాలు న్యాయం చేయమని అధికారులను ఆశ్రయించింది.
టీడీపీ ఆయనకు ఎక్కడో చోట అవకాశం కల్పించాలని.. చంద్రబాబు ఆయనకు ఏం హామీయిచ్చారో తనకు తెలియదన్నారు భూపతిరాజు శ్రీనివాసవర్మ.
బీజేపీ నాయకులు అన్నామలై, కంగనా రనౌత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఎక్కడ చదువుకుని వచ్చారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రధాని ఎలా కలుస్తారు? మాగుంట టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు.. మోదీ ఫొటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు.
ట్రయాంగిల్ ఫైట్లో రాహుల్ను ఓడించాలని భావిస్తోంది. అభ్యర్థి ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంది బీజేపీ. సురేంద్రన్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే కాదు.. ఆయనకు ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన పేరుంది.
బొప్పాయి పంట చివరిదశ వరకు రైతును వెన్నాడుతున్న సమస్య పిండినల్లి. ఇది ఒక్క బొప్పాయిలోనే కాకుండా, కూరగాయలు, పండ్ల తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది.
ప్రభుత్వ అధికారులపై సీఎం రేవంత్ డేగకన్ను
పాకిస్థాన్తో సిరీస్ కంటే ఐపీఎల్ ముద్దు అంటున్నారు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు. ఐపీఎల్ కారణంగా పాకిస్థాన్తో జరగనున్న 5 మ్యాచ్ల T20I సిరీస్కు 9 మంది కివీస్ ప్లేయర్లు దూరమయ్యారు.
పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు అంటే ఇష్టమని సీనియర్ నటి జయప్రద వెల్లడించారు. బీజేపీ తరపున పోటీ చేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు.
ఆర్టీఐ సమాచారం ప్రకారం ఓ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తతో కచ్చతీవు హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేయడంతో రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది.
వేరే రాష్ట్రానికి వెళ్లి హోటల్ రూములో ముగ్గరూ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలేం జరిగిందనేది అంతు పట్టకుండా ఉంది.
సుదీర్ఘ కాలం పాటు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించిన మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పదవీ విమరణ చేశారు.
వ్యవసాయంలో వినూత్న విప్లవానికి నాందిగా నిలిచింది వేస్ట్ డీకంపోజర్. కేవలం 20 రూపాయలతో కొనుగోలుచేసిన ఒక చిన్న బాటిల్ సేద్య స్తితిగతులను మార్చేస్తోంది.