Home » Author »Subhan Ali Shaik
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేపీ వర్కర్లు ఆందోళన చేయడం, సెక్యూరిటీగా ఉన్న పోలీసులతో ఘర్షణకు దిగడం వంటివి చేశారు. దీంతో కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు..
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంప్ దగ్గరకు బుర్ఖాలో వచ్చిన మహిళ బాంబులతో దాడి చేసింది. ఈ ఘటన మొత్తం జమ్మూ అండ్ కశ్మీర్ లోని బరముల్లా జిల్లా సోపోర్ గ్రామంలో జరిగింది.
ప్రెగ్నెన్సీ సమయంలో ఇన్ఫెక్షన్ ను తగ్గించే స్ప్రేలు, రసాయనాలు వాడితే గర్భిణీ మహిళలకు ప్రమాదకరమని సూచిస్తున్నారు. గర్భంలో ఉన్న పిల్లలకు ఆస్తమా, ఎగ్జిమా లాంటి రిస్క్ లు వచ్చే అవకాశాల
సింగర్ గా మారనున్న ఎమ్మెల్యే రాజాసింగ్
శ్రీరామ నవమి శోభాయాత్రకు భారీగా ఏర్పాట్లు
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
చివరి దశకు యుక్రెయిన్ రష్యా యుద్ధం
తెలంగాణ ధాన్యం దంగల్.. సీన్లోకి రాహుల్..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుత సీజన్లో (ఐపీఎల్ 2022)లో గెలిస్తే డివిలియర్స్ గురించి ఆలోచిస్తూ.. తాను ఎమోషనల్ అయిపోతానని అంటున్నాడు.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) ఆఫీసర్ టీనా దాబి రెండోసారి పెళ్లీ పీటలు ఎక్కునున్నారు. సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే వరుడు ప్రదీప్ గవాండెతో దిగిన ఫొటోలను షేర్ చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సర్వం సిద్ధమైంది. మ్యాచ్ లో భాగంగా జరిగిన టాస్లో సన్రైజర్స్ గెలుపొంది..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సర్వం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పూణెలోని మహారాష్ట్ర అసో్సియేషన్ క్రికెట్..
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ కు ముందు సంజూశాంసన్ కీలక మెలకువలు నేర్చుకుంటున్నాడు. వికెట్ కీపర్ గా ట్రైనింగ్ తీసుకుంటున్న శాంసన్ కు కుమర్ సంగక్కర శిక్షణనిస్తున్నాడు.
ఉద్యోగుల కోసం కొత్త పేరెంటల్ బెనిఫిట్స్ అందించేందుకు సిద్ధమైంది ఎయిర్టెల్. రీసెంట్గా తల్లులైన మహిళా ఉద్యోగులకు నెలకు రూ.7వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది.
కొవిడ్ను క్యాష్ చేసుకుందామనుకున్నాడు. వ్యాక్సిన్ పేరుతో వంచన చేయాలని ప్రయత్నించాడు. మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకోవాలని వస్తే.. సైలెంట్గా
హార్దిక్ పాండ్యా ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్ గా తొలి విజయాన్ని అందుకున్నాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన పోరులో పాండ్యా జట్టు గెలుపొందింది.
వరల్డ్ కప్ పోరులో నిలవాలంటే భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఓటమికి గురైంది. 274/4 స్కోరును నమోదు చేసి సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచినప్పటికీ..
ముంబై ఇండియన్స్ నుంచి బయటికొచ్చేసి గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్ అయిపోయాడు హార్దిక్ పాండ్యా. సోమవారం ఆడనున్న తొలి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఆడేందుకు సిద్ధమైంది గుజరాత్..
వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన దుర్ఘటన పట్ల తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి విచారం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలు షేర్ చేసే ఆనంద్ మహీంద్రా రీసెంట్ గా టీం వర్క్ గురించి చెప్తూ మరో వీడియో పోస్టు చేశారు.