Home » Author »Subhan Ali Shaik
ఇదొక అసాధారణ ప్రేమకథ. మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో చిగురించిన ప్రేమ.. నిలబెట్టుకోవడం కోసం నానా తంటాలుపడుతుంది. రెండు జనరేషన్ల మధ్య పుట్టిన ప్రేమను అలాగే నిలబెట్టుకోవాలని తపన..
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజుల్లో మూడు సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు రూ.112.51కు చేరుకున్నాయి. దేశ రాజధానిలో రూ.97.81కు అమ్మతుండగా డీజిల్ ధర రూ.89.07కు..
బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన నమోదైంది. జక్కసంద్రా గ్రామంలోని 30ఏళ్ల మహిళ తన భర్తను రాయితో కొట్టి హతమార్చింది. మంగళవారం రాత్రి హనుమయ్య అనే 35ఏళ్ల వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండగా..
ఉత్తర కొరియా స్పష్టత లేని ఒక ప్రొజెక్టైల్ ను ప్రయోగించిందని సౌత్ మిలటరీ చెప్తుంది. 2017లో నిషేదించిన మిస్సైల్ ను ప్రయోగించినట్లుగా బీబీసీ వెల్లడించింది. ప్రయోగించిన మిస్సైల్ జపాన్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ ఆరంభానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఫ్రాంచైజీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని లీగ్ కు రెడీ అయిపోయాయి. ఈ క్రమంలో ఐదు సార్లు ట్రోఫీని గెలిచిన
ఐపీఎల్ సీజన్ కు ముందుగా బీసీసీఐ చేసిన మార్పుల్లో ఒకటి డీఆర్ఎస్. ప్రతి ఇన్నింగ్స్ లో డీఆర్ఎస్ లను రెండుకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించింది. గతేడాది వరకూ ప్రతి ఇన్నింగ్స్..
సుదీర్ఘ కాల నిరీక్షణ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ జట్టుతో కలిసేందుకు మార్గం సుగమమైంది. ఇండియాకు వెళ్లేందుకు మొయిన్ కు వీసా క్లియరెన్స్ దక్కిందని సీఎస్కే కన్ఫామ
ద కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ట్వీట్లు చేసిన ఐఏఎస్ ఆఫీసర్ కు నోటీసులు పంపింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాపై కాంట్రవర్షియల్ ట్వీట్స్ చేస్తున్నారనే నోటీసులు..
ఆసియాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే వింగ్స్ ఆఫ్ ఇండియా గురువారం నుంచి ఆరంభం కానుంది. బేగంపేట ఎయిర్ పోర్టు వేదికగా వింగ్స్ ఆఫ్ ఇండియా-2022ను మార్చి 27 వరకు నిర్వహించనున్నారు.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్కు ఆ దేశ ఎలక్షన్ కమిషన్ జరిమానా విధించింది. ఇటీవల స్వాత్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గానూ రూ.50వేలు జరిమానా..
యుక్రెయిన్ కోసం 6వేల డిఫెన్సివ్ మిస్సైల్స్ ను రెడీ చేస్తుంది బ్రిటన్. దాదాపు 13వేల క్వింటాళ్ల బరువుండే రూ.306కోట్ల విలువైన మిస్సైల్స్ను పంపించనున్నట్లు సమాచారం.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు మరోసారి తెలంగాణ రైతాంగం అడుగులేస్తుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తో కలిసి తెలంగాణ మంత్రులు, ఎంపీలు చర్చల్లో పాల్గొననున్నారు.
ఐపీఎల్ వేలంలో మార్క్ వుడ్ను రూ.7.5కోట్లకు కొనుగోలు చేసింది ఎల్ఎస్జీ.. ఇటీవల మణికట్టు ప్రాంతంలో గాయం అవడంతో తప్పుకున్నాడు. అదే సమయంలో మరో ఎక్స్పీరియెన్స్డ్ విదేశీ బౌలర్ కావాలని..
ఇండియాలో పాపులారిటీ దక్కించుకుని టూవీలర్ విభాగంలో దూసుకుపోతోంది హీరో మోటార్స్. అధిక లాభాలతో రాణిస్తున్న హీరో మోటాకార్ప్ యజమాని ఇంటిపై బుధవారం దాడులు జరిగాయి.
ఏపీలో టీడీపీ సభ్యులు వరుసగా రెండో రోజూ చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం శాసన మండలి సమావేశాల్లో ఉండగా ఈల వేసి గోల చేశారు.
టీ స్టాల్, టిఫిన్ సెంటర్, ఇస్త్రీ బండి లాంటి చిరు వ్యాపారులను టార్గెట్ చేసుకుని ముద్ర అగ్రికల్చర్ ప్రైవేట్ బ్యాంక్ దారుణమైన మోసానికి పాల్పడింది. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేయడంతో.
ఈలలు, చిడతలతో సభకు అంతరాయం కలిగిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. మంగళవారం శాసన మండలిలో ఈలలు వేసి గోల చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, బుధవారం అసెంబ్లీలోకి చిడతలు తీసుకొచ్చి వాయించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంది. 2022 ఎడిషన్ కు ముందే ఈ ఏడాది రానున్న రెవెన్యూ 1000 కోట్ల మార్కును దాటేస్తుందని చెబుతున్నారు బీసీసీఐ సెక్రటరీ జై షా.
భారత్లో కరోనా కేసుల సంఖ్య ఊరట కలిగిస్తోంది. అత్యల్ప కేసులతో భయాందోళనల నుంచి ఉపశమనం దొరికింది. కొత్తగా 1778 కరోనా పాజిటివ్ కేసులు కాగా 62 మరణాలు సంభవించాయి.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఊపందుకున్నాయి. వరుసగా రెండో రోజూ వాహనదారుల గుండెల్లో బరువు పడినట్లు అయింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో 4 నెలలపాటు బ్రేక్ తీసుకున్న..