Home » Author »Subhan Ali Shaik
ఇతర మతాల నుంచి ముస్లిం మతంలోకి మారిన వాళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆందోళన మొదలైంది. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఉద్యోగాలకు రిజర్వేషన్ అమలుకావడంపై అసంతృప్తి..
ఇకపై స్కూల్ స్థాయి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ స్టార్ట్ చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఎనిమిదో తరగతి విద్యార్థుల నుంచి ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని..
ఐపీఎల్ 2022లో భాగంగా జరగనున్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్సో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కు ముందు గుజరాత్ ఫ్రాంచైజీ నుంచి కీలక అనౌన్స్ మెంట్ వచ్చింది.
ఆస్కార్ ఈవెంట్స్ వేడుకలో జరిగిన అనూహ్యమైన ఘటనకు అంతా షాక్ అయ్యారు. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ నుంచి కూడా దీనిపై స్పందన వినిపిస్తుంది.
రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ చేతుల మీదుగా రెండో విడత పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం జరగనుంది. మార్చి 21న తొలి విడతలో భాగంగా 54మందికి పురస్కారాలు అందజేయగా..
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదలుకావడానికి ఒక్క రోజు ముందు మరో కీలక ప్రకటన చేశారు విద్యా శాఖ మంత్రి. పరీక్షా కేంద్రాల్లోకి హిజాబ్ ధరించి వస్తే ఊరుకోబోమని..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డ్ బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేయడానికి కేవలం 4పరుగుల దూరంలో మాత్రమే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో భాగంగా మూడో మ్యాచ్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఆడనున్నారు. ఆదివారం మార్చి 27న తొలి గేమ్ జరగనున్న క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో భాగంగా మూడో మ్యాచ్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఆడనున్నారు. ఇందులో భాగంగా జరిగిన టాస్ లో మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి..
ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ మరో అద్బుతమైన ఘనత సాధించాడు. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ లతో సమానంగా నిలిచాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఓపెనర్ గా అడుగుపెడితే చాలు హాఫ్ సెంచరీకి మించిన స్కోరు బాదేస్తాడు ఇషాన్. 2020 నుంచి ఓపెనర్గా అతను ఆడిన 7 మ్యాచ్లలో 5 మ్యాచ్ లలో 50కి మించిన స్కోరే
ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలకు ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, రైతులు, సాధారణ ప్రజలు, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్తంగా భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. మార్చి 28, మార్చి 29న..
తైవాన్ కు చెందిన మెడికల్ సప్లై కంపెనీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసింది. అతిపెద్ద సర్జికల్ తయారుచేసి గతంలోని మాస్క్ సైజ్ కంటే చాలా పెద్ద స్థాయిలో మాస్క్ ను సిద్దంచేసింది.
ఐపీఎల్ 2022 సీజన్ తొలి డబుల్ హెడర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ వేదికగా మార్చి 27 మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం..
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన ఎమ్మెల్యే రోజా.. టీడీపీ లీడర్ నారా లోకేశ్ 'అమ్మ ఒడి ఒక అబద్ధం' అని చేసిన కామెంట్ పై విమర్శలు చేశారు. లోకేశ్ ను 'పప్పు నాయుడు' అని సంభోదిస్తూ..
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోషాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పేశారు. ఇకపై డిఫెండింగ్ ఛాంపియన్స్ సీఎస్కేకే కెప్టెన్ జడేజా..
అన్నమాచార్యుల వర్ధంతి సందర్భంగా మెట్లోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ తాళ్లపాక అన్నమయ్య 519వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మార్చి 28వ తేదీ.
ప్రైవేట్ జెట్లు, హెలికాప్టర్ల ఆపరేటింగ్ ఆపరేటర్ జెట్సెట్గో మరిన్ని ఎయిర్క్రాఫ్ట్లతో సేవలు విస్తరించాలని ప్లాన్ చేస్తుంది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా వృద్ధి చేయాలని ప్రణాళికలు
స్కూల్ స్టూడెంట్స్ కదులుతున్న బస్సులో మద్యం తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళనాడులో చెంగళ్పట్లు జిల్లాలో బస్సెక్కిన విద్యార్థులు.. మద్యం తాగుతూ వీడియో తీసుకుంటూ
ముంబైలోని థానెలో వీధి కుక్క పట్ల అమానుషంగా ప్రవర్తించారు దుండగులు. వీధి కుక్కను తాడుతో కట్టి చెట్టుకు ఉరివేసి దారుణానికి పాల్పడ్డారు. యానిమల్ యాక్టివిస్టులు పోలీసులకు సమాచారం ..