Home » Author »Mahesh T
శాంతించిన బంగారం ధర
ఐఈడీ బాంబులతో ఉగ్రవాదుల ఇళ్లను బలగాలు పేల్చేశాయి.
మార్కెట్ల దెబ్బకు సుమారు రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
పాక్పై భారత్ ఆంక్షల ప్రభావం ఎంత?
భారత్ చర్యలతో కుదేలవుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థ
హమాస్ ఘాతుక వెనుక సంచలన విషయాలు..
పహల్గాం ఘటనలో మృతి చెందిన మధుసూదన్కు పవన్ నివాళి
పాక్ కావాలనే కిషన్గంగ, రాట్లే ప్రాజెక్టులపై తరచూ వివాదాలు చేస్తోంది.
పహల్గామ్లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో భారత నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు.
నిన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నం జిల్లా వాసి చంద్రమౌలి మృతి చెందిన సంగతి తెలిసిందే.
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
ఈ నెలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర నేడు ఒక్కరోజే రూ.770 పెరిగింది.
మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఈ ఉగాదికి లాంఛనంగా ప్రారంభమైంది. మూవీ ఓపెనింగ్ డేనే ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేశారు డైరెక్టర్ అనిల్.
తమిళ వెట్రి కళగం అధినేత విజయ్పై ఉత్తరప్రదేశ్కు చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది.
జగిత్యాల నుండి పోటికి సై అంటూ టాక్!
ప్రభాస్ తో స్పిరిట్ చేసేందుకు రెడీ అవుతున్న సందీప్ రెడ్డి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కూడా సినిమా చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్లో ఏప్రిల్ 19న ఒకేసారి కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ఎంఐఎం, బీజేపీలు.
మెగా రాజధాని అమరావతి విస్తరణ దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. దీనికోసం 44,676 ఎకరాల భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. దీనిపై 10టీవీ లంచ్ అవర్ డిబేట్ లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశ్లేషణ.
అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి.
ఇప్పటికే అమెరికాపై చైనా 125 శాతం, చైనాపై అమెరికా 145 శాతం సుంకాలు విధించుకోగా మరోసారి ట్రంప్ చైనాపై 145 శాతం నుంచి 245 శాతానికి సుంకాలు పెంచారు. దీంతో యూఎస్ -చైనా ట్రేడ్ వార్ రోజురోజుకూ మరింత తీవ్రం అవుతోంది.