Home » Author »Mahesh T
మహేష్ బాబు – రాజమౌళి సినిమా 2027 మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తారని టాక్ వినబడుతుంది.
నేడు హనుమజ్జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని గౌలిగూడ రామమందిరం నుంచి తాడ్బంద్ హనుమాన్ దేవాలయం వరకు భారీఎత్తున హనుమాన్ శోభాయాత్ర జరుగుతుంది.
నలుగురు భారతీయ కార్మికులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది.
ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెంచుతామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి జోగి రమేశ్.
సుంకాల యుద్ధం వెనక వ్యూహం ఇదేనా..
'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సోషియో-ఫాంటసీ జానర్లో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'విశ్వంభర' షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా డైరెక్టర్ వశిష్ట ఈ మూవీ కోసం ఒక సాంగ్ విషయంలో తీసుకున్న
సోషల్ మీడియాపై నిఘా పెట్టి కఠిన నిర్ణయాలను అమలు చేస్తుంది ట్రంప్ ప్రభుత్వం.
ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి 25న మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ప్రవీణ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారింది. తాజాగా పాస్టర్ ప్రవీణ్ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు �
పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బ్రాంకోస్కోపీ తర్వాత భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా అక్కడే సింగపూర్ లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
చైనా, అమెరికా ట్రేడ్ వార్ భారత్కు మేలేనా?
అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఏమాత్రం తగ్గడం లేదు. సుంకాలతో పాటు విద్యార్థులపై కూడా ఆంక్షలు విధించారు.
ఈరోజు హైదరాబాద్లో యుంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడే ఉన్న స్కూల్ పిల్లలతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్లో పడిన మహిళను NDRF బృందం రక్షించారు.
వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర పెరిగింది. తాజాగా హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ముందు రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు మంచు మనోజ్.
సింగపూర్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో నిన్న అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మార్క్ కోలుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు పరిటాల సునీత