Home » Author »Mahesh T
మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఈ ఉగాదికి లాంఛనంగా ప్రారంభమైంది. మూవీ ఓపెనింగ్ డేనే ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేశారు డైరెక్టర్ అనిల్.
తమిళ వెట్రి కళగం అధినేత విజయ్పై ఉత్తరప్రదేశ్కు చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది.
జగిత్యాల నుండి పోటికి సై అంటూ టాక్!
ప్రభాస్ తో స్పిరిట్ చేసేందుకు రెడీ అవుతున్న సందీప్ రెడ్డి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కూడా సినిమా చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్లో ఏప్రిల్ 19న ఒకేసారి కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ఎంఐఎం, బీజేపీలు.
మెగా రాజధాని అమరావతి విస్తరణ దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. దీనికోసం 44,676 ఎకరాల భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. దీనిపై 10టీవీ లంచ్ అవర్ డిబేట్ లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశ్లేషణ.
అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి.
ఇప్పటికే అమెరికాపై చైనా 125 శాతం, చైనాపై అమెరికా 145 శాతం సుంకాలు విధించుకోగా మరోసారి ట్రంప్ చైనాపై 145 శాతం నుంచి 245 శాతానికి సుంకాలు పెంచారు. దీంతో యూఎస్ -చైనా ట్రేడ్ వార్ రోజురోజుకూ మరింత తీవ్రం అవుతోంది.
16,347 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు.
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ వల్ల చైనా-యుఎస్ ట్రేడ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ విలువ క్షిణించడంతో పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల బంగారం ధర పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చె�
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పలువురు కోరుతున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
నోవాటెల్ హోటల్లో సీఎల్పీ సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ అక్కడికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
టారిఫ్ వార్లో అమెరికాకు చైనా మరో బిగ్ షాక్ ఇవ్వడంతో అగ్రరాజ్యంలో ఆందోళన మొదలైంది.
రాజధాని విస్తరణకు మరో 44 వేల ఎకరాల భూసమీకరణ!
‘డాకు మహారాజ్’కు సంబంధించిన ఆర్టికల్ అరబిక్ న్యూస్ పేపర్లో రావడంతో సంబరపడిపోతున్న బాలకృష్ణ అభిమానులు.
రామగుండం దగ్గర భూకంప సంకేతాలు ఏమిలేవని శాస్త్రవేత్త డాక్టర్ శశిధర్ అన్నారు
ఇప్పటికే 29 గ్రామాల్లోని 34 వేల ఎకరాల మేర ల్యాండ్ పూలింగ్
ముంబై వర్లీలోని ట్రాన్స్ పోర్టు కార్యాలయానికి ఫోన్ చేశాడు ఆగంతకుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
పూరీ శ్రీక్షేత్రంలో ఊహించని ఘటన జరిగింది.