Home » Author »Mahesh T
తనకు మంత్రి పదవి రాకుండా కుట్ర జరుగుతోందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
జాతీయ జెండాలు, నల్ల జెండాలు, అంబేద్కర్ ఫొటోలతో ముస్లింలు నిరసన వ్యక్తం చేస్తూ ట్యాంక్ బండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వీరికి మద్దతు తెలిపారు.
రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు.
విశ్వంభర నుంచి అప్ డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోన్న మెగా అభిమానులకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి జోష్ నింపింది విశ్వంభర టీమ్.
భారత్ తక్కువేం కాదు.. మన ఇంజినీరింగ్ అద్భుతాలేంటి?
నిఘా సంస్థల హెచ్చరికతో ముమ్మరంగా తనిఖీలు..
అసలు ఇప్పుడు బంగారం కొనచ్చా.. లేదా?
మహేష్ బాబు – రాజమౌళి సినిమా 2027 మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తారని టాక్ వినబడుతుంది.
నేడు హనుమజ్జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని గౌలిగూడ రామమందిరం నుంచి తాడ్బంద్ హనుమాన్ దేవాలయం వరకు భారీఎత్తున హనుమాన్ శోభాయాత్ర జరుగుతుంది.
నలుగురు భారతీయ కార్మికులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది.
ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెంచుతామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి జోగి రమేశ్.
సుంకాల యుద్ధం వెనక వ్యూహం ఇదేనా..
'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సోషియో-ఫాంటసీ జానర్లో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'విశ్వంభర' షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా డైరెక్టర్ వశిష్ట ఈ మూవీ కోసం ఒక సాంగ్ విషయంలో తీసుకున్న
సోషల్ మీడియాపై నిఘా పెట్టి కఠిన నిర్ణయాలను అమలు చేస్తుంది ట్రంప్ ప్రభుత్వం.
ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి 25న మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ప్రవీణ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారింది. తాజాగా పాస్టర్ ప్రవీణ్ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు �
పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బ్రాంకోస్కోపీ తర్వాత భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా అక్కడే సింగపూర్ లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
చైనా, అమెరికా ట్రేడ్ వార్ భారత్కు మేలేనా?