Home » Author »Mahesh T
కర్నూలు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు.
తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.
బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరిని పంజాగుట్ట పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.
ఎన్నో ఈవెంట్స్ చూశాను కానీ.. ఇంత నవ్వు నా జీవితంలో నవ్వలేదు
నారా దేవాన్ష్ 'బర్త్ డే' సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ సత్రంలో అన్నదానం నిర్వహించారు.
యాంకర్ అనసూయ తన ఫ్యామిలీతో కలిసి వారణాసి వెళ్లింది. వారణాసి ఘాట్ల వద్ద భక్తి తన్మయత్వంలో మునిగి పోయింది. కాశీ విశ్వనాథ్ మందిరాన్ని సందర్శించుకుంది. వారణాసిలో షాపింగ్ కూడా చేసింది. బెనారసీ శారీస్ కొనుక్కుంది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లోమాట్లాడారు. అలాగే బీఆర్ఎస్ నాయకులపై సంచలన కామెంట్స్ చేశారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతులు అలా చేసుకోవడం వలనే రెండు లక్షల వరకు రుణ మాఫీ చేశామని సీఎం అన్నారు.
పిఠాపురం శివారులో జరుగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ లైవ్
కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సభకు వచ్చే వారికి ఫ్రూట్స్, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడు సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. సౌదీ అరేబియాలో అమెరికా అధికారులతో జరిగిన చర్చల అనంతరం ఉక్రెయిన్ 30 రోజుల తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ నిర్ణయాన్ని ట్రంప్ స్వ�
ఓవర్ డైట్ చేస్తున్నారా అయితే తిప్పలు తప్పవు.. డైట్ పేరుతో డేంజర్ పద్ధతులు పాటిస్తున్నారా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ మూవీ పార్ట్-2గా రాబోతుందని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాక్ వినబడుతుంది..
ప్రముఖ కన్నడ నటి, డీజీపీ రామచంద్రరావు కుమార్తె రన్యరావు మార్చి 3న బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.14 కిలోల బంగారాన్ని నడుముకు కట్టుకుని అక్రమంగా తరలిస్తున్న సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పాత నేతలు బయటకు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా నేనే కాదు, బీజేపీలోని నేతలు, కార్యకర్తలు ఇదే అనుకుంటున్నారని రాజా సింగ్ అన్నారు.
నా దగ్గర ఎక్కువ మాట్లాడొద్దు కాంగ్రెస్ నేతలకు జగదీష్ వార్నింగ్..
మంత్రి కోమటిరెడ్డి బీఆర్ఎస్ నాయకులపై అలాగే కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కారుకు ప్రమాదం జరిగింది. మంత్రి ప్రయాణిస్తున్న కారును ఓ ప్రైవేట్ వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రికి గాయాలు అయ్యాయి.