Home » Author »Mahesh T
10 రోజుల తర్వాత తొలిసారి దిగొచ్చిన బంగారం ధరలు
విశ్వాసానానికి మారు పేరంటే కుక్కలనే సంగతి తెలిసిందే.
తెలంగాణలోని ఆ పది జిల్లాలకు రెడ్ అలర్ట్ .. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఒక్కసారిగా హైదరాబాద్లో వర్షం పడటం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కర్నూలులో వైఎస్సార్సీపీ నాయకులు కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ పై తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
దేవర 2 పై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్..
ఇవాళ పుత్తడి ధర రూ.540 పెరిగింది. నేడు హైదరాబాద్, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 593 పాయింట్లు, నిఫ్టీ 166 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన భూమిని అమ్ముకునే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఎంపీ రఘునందన్ అన్నారు.
ఢిల్లీ బీసీ పోరు గర్జనలో కేంద్ర ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
సీనియర్ డైరెక్టర్ డాక్టర్ వి ఎన్ ఆదిత్య తెరకెక్కిస్తున్న 'ఫణి' సినిమా ప్రెస్ మీట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ మూవీ లో హీరోయిన్ కేథరిన్ థ్రెసా లీడ్ రోల్ లో నటిస్తోంది. అలాగే 'ఫణి' సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు.
దమ్ముంటే తన సినిమాలను బ్యాన్ చేయండని ప్రొడ్యూసర్ నాగవంశీ హాట్ కామెంట్స్ చేశారు. అంతేగాక వెబ్ సైట్లు ఇచ్చే రివ్యూల వల్ల బాగా ఆడే సినిమాలు నాశనం అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
HCU భూములపై రగులుతున్న రగడ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు తన తోటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలుపుగోలుగా మాట్లాడుకుంటుండగా.. ఆ సరదా సన్నివేశాన్ని మంత్రి సీతక్�
వృషభ రాశి వారి జాతకం ఈ ఏడాది ఎలా ఉందంటే..?
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుకు సంబందించి 13 సీసీటీవీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనపై బీజేపీ, బీఆర్ఎస్ లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ ఎమ్మెల్యే లను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.
సునీతా విలియమ్స్ మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు నాసా నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్లో సునీతా ముచ్చటించింది.
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు విచారణను వేగవంతం చేశారు పోలీసులు. అలాగే ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణంపై దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్రయాణంలో ఎక్కడెక్కడ ఎంత సేపు ఉన్నడనేదానిపై ఆరా తీసిన పోలీసులు అలాగ�