Home » Author »Mahesh T
మలయాళ చిత్ర పరిశ్రమపై మోహన్ లాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్
ప్రణయ్ హత్య కేసులో దోషులకు కోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిందని.. ఇక ఎవరైనా తప్పు చేయాలంటే భయపడాల్సిందేనని నల్గొండ ఎస్పీ మీడియాతో చెప్పారు.
ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన ఇద్దరు ఆస్ట్రోనట్స్ ని తిరిగి భూమికి తీసుకురావడానికి డేట్ ఫిక్స్ చేసింది నాసా. దీంతో 10 నెలల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది.
సొంత ఊరిలో డ్రోన్తో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ చేసుకొని సంపాదిస్తున్న యువత
2018లో మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో ఈ రోజు నల్గొండ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. A-6గా అమృత చిన్నాన్న శ్రవణ్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తీర్పు వెలువడిన తర్వాత కోర్టు వద్ద శ్రవణ్ కుమార్తె ఇదంతా అమృత వల్లే అంటూ ఆగ్రహాన�
2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఈ రోజు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
అప్పట్లో కుర్రకారును ఉర్రుతలూగించిన ఇడియట్ సినిమాలోని 'చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే' సాంగ్ ను హీరో రవితేజ రీమిక్స్ చేస్తారని ప్రచారం జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు
ఢిల్లీ నుంచి ఫోన్ లో రాష్ట్ర నేతలతో సమాలోచనలు చేస్తున్నారు మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలాగే తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లనుంచి అభిప్రాయాలు సేకరించింది కాంగ్ర�
మిల్కీ బ్యూటీ తమన్నా కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాడ్ కాస్ట్ లో తమన్నా చేసిన లేటెస్ట్ కామెంట్స్ చూస్తే వీళ్ల రెండేళ్ల ప్రేమకు ఫుల్ స్టాఫ్ పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప
భారత్ కి స్నేహహస్తం చాచుతోన్న చైనా
పెట్రోల్ బంక్ యజమానులు పెట్రోల్ తక్కువగా వచ్చేలా ప్రత్యేక చిప్లతో ట్యాంపరింగ్ చేసి వాహనదారులను ఎలా మోసం చేస్తున్నారో చూడండి..
ఐదు రోజుల క్రితం గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు కెంపెగౌడ ఎయిర్పోర్టులో పట్టుబడిన నటి రన్యారావు కేసులో సంచలన నిజాలు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో చిరంజీవితో పాటు ఆయన తల్లి అంజనమ్మ, చెల్లెల్లు విజయదుర్గ, మాధవి.. తమ్ముడు నాగబాబు కూడా పాల్గొన్నారు. వారు తమ జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న అ�
ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింక కనిపించడంతో రెస్టారెంట్ మేనేజ్మెంట్ను కస్టమర్ నిలదీయడంతో బుజ్జగించే ప్రయత్నం చేసిన యాజమాన్యం..
పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చేందుకు అనుమతి ఇచ్చిన విజయవాడ కోర్టు
సోషల్ మీడియా లీక్స్తో తలపట్టుకున్న డైరెక్టర్ రాజమౌళి
బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ కి బిగ్ షాక్ తగిలింది.. ఆ కంపెనీ తయారు చేసిన అత్యంత భారీ రాకెట్ 'స్టార్ షిప్' మరోసారి ఫెయిల్ అయింది.