Home » Author »Mahesh T
అధికార-విపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం
ట్రేడ్ లైసెన్స్ లేదంటూ సిరిసిల్లలో శ్రీనివాస్ అనే వ్యక్తి టీ స్టాల్ ని అధికారులు కూల్చేసిన సంగతి తెల్సిందే. అయితే మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట మేరకు తన సొంత ఖర్చులతో టీ స్టాల్ ఏర్పాటు చేయించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్(43) జియూ–జిత్సూ మార్షల్ ఆర్ట్స్ వీడియో వైరల్ అవుతుంది.
షాప్ ఓపెనింగ్ అంటూ బాలీవుడ్ నటిని ఆహ్వానించి..
పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు యాంకర్ శ్యామల
ఐపీఎల్ 2025లో బీసీసీఐ కొత్త నిబంధనలను విధించింది. ఏంటా రూల్స్.. ఎవరికీ అనుకూలం, ఎవరికీ ప్రతికూలం..?
ఎయిర్ టాక్సీ మేడ్ ఇన్ ఆంధ్రా!.. గుంటూరులో ఎయిర్ ట్యాక్సీ
కర్నూలు జిల్లా పూడిచర్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు.
తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.
బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరిని పంజాగుట్ట పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.
ఎన్నో ఈవెంట్స్ చూశాను కానీ.. ఇంత నవ్వు నా జీవితంలో నవ్వలేదు
నారా దేవాన్ష్ 'బర్త్ డే' సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ సత్రంలో అన్నదానం నిర్వహించారు.
యాంకర్ అనసూయ తన ఫ్యామిలీతో కలిసి వారణాసి వెళ్లింది. వారణాసి ఘాట్ల వద్ద భక్తి తన్మయత్వంలో మునిగి పోయింది. కాశీ విశ్వనాథ్ మందిరాన్ని సందర్శించుకుంది. వారణాసిలో షాపింగ్ కూడా చేసింది. బెనారసీ శారీస్ కొనుక్కుంది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లోమాట్లాడారు. అలాగే బీఆర్ఎస్ నాయకులపై సంచలన కామెంట్స్ చేశారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతులు అలా చేసుకోవడం వలనే రెండు లక్షల వరకు రుణ మాఫీ చేశామని సీఎం అన్నారు.
పిఠాపురం శివారులో జరుగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ లైవ్
కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సభకు వచ్చే వారికి ఫ్రూట్స్, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.