Home » Author »Mahesh T
మనకు తెలియకుండానే బాత్రూంలో ఫోన్ చూసే అలవాటు శారీరక, మానసిక, భావోద్వేగ స్థాయిలను దెబ్బతీస్తుంది. కొద్దిసేపు రీల్స్ చూస్తూ రిలాక్స్ అవుదామని అనుకుంటే, మీరు డేంజర్ లో పడ్డట్లే...
బీచ్ లో వ్యాయామం చేస్తోంటే ఎప్పటికీ అలసట రాదు అంటూ తన లేటెస్ట్ వర్కౌట్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ శార్వరి వాఘ్. మండే మోటివేషన్ అంటూ షేర్ చేసిన ఈ ఫొటోలపై నెటిజన్స్ తమదైన శైలిలో, విభిన్న రీతిలో ఫైర్ సింబల్ పెడుతూ �
మీ సిబిల్ స్కోర్ ని లైట్ తీసుకోకండి.. ఇవి మాత్రం అసలు చేయకండి.
టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఎడాపెడా బౌండరీలు బాదుతూ తనదైన శైలిలో రెచ్చిపోయి 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 119 పరుగులు చేయడంతో కటక్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ పై టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం �
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ కొట్టి, మంచి జోష్ లో ఉన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో రెడ్ లెహంగాలో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. గోల్డెన్ లెగ్, బ్యూటిఫుల్ అంటూ అభిమానులు ఈ ఫోటోలకు కామెంట్స్ చేయడంతో అ�
Akkineni Family Meet PM Modi: నిన్న పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని అక్కినేని ఫ్యామిలీ కలిసిన విషయం తెలిసిందే. డిసెంబర్ నెలలో జరిగిన మాన్ కి బాత్ లో అక్కినేని నాగేశ్వర్ రావు పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని మోదీ. ఈ సందర్బంగా ప్రధానికి కృతజ్ఞతలు �
స్పష్టమైన విజయం బీజేపీకి వస్తుందని తాము ముందు నుంచే ధీమాతో ఉన్నామని..
27 ఏళ్ల తర్వాత దేశరాజధాని ఢిల్లీలో కమలం జెండా ఎగిరింది... సీఎం రేస్ లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం.
బ్యాండు మేళాలు, డ్యాన్స్ లతో బీజేపీ నాయకులు దేశమంతటా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.
నిద్రలో చేతులు, కాళ్లు మొద్దుబారిపోయినట్టు, తిమ్మిర్లు కూడా వస్తే ఎలా నివారించాలో.. తెలుసుకోండి..
మీరు ఎయిర్టెల్ ప్రీపెయిడ్ సిమ్ వాడుతున్నారా..? అయితే నెట్ఫ్లిక్స్లో ఉన్న సినిమాలు, టీవీ షోలు, ఇతర ఎంటర్టైన్మెంట్ కంటెంట్ను ఉచితంగా చూడొచ్చు ఎలాగంటే.. ?
మీరు రోజుకు జస్ట్ రూ.40 పొదుపు చేస్తే.. భవిష్యత్తులో ₹25 లక్షలు పొందండి.. అంతేగాక మీకు జీవితాంతం రక్షణ అందిస్తుంది. ఫుల్ డిటెయిల్స్..
ప్రభుత్వ నిర్ణయాలు, పాలనా వ్యూహాలపై.. అలాగే తెలంగాణాలో రెండు భారీ బహింరంగ సభలు పెట్టి ఏఐసీసీ పెద్దలను ఆహ్వానించాలని సీఎల్పీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పూర్తీ వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాగ్రాజ్ నగరంతోపాటు మహా కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. మహాకుంభమేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగుస
లావణ్య-రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయి బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. యువతులు, వివాహితుల ఫోన్లు హ్యాక్ చేసి పర్సనల్ డేటా సేకరించి.. తన హార్డ్ డిస్క్ లోకి సేవ్ చేసుకొని, తర్వాత బ్లాక్ మెయిల్ కొనసాగించాడు మస్తాన్ సాయి. ఒకవేళ భాదితులు తిరగబడితే చం�
అమెరికాలో బహిష్కరణ ఆపరేషన్ జరుగుతుంది, అక్రమంగా నివసిస్తున్న ఇండియన్స్ ని ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నారు ట్రంప్. ఇప్పటికే వలసదారులతో భారత్ కి బయలుదేరింది విమానం. అయితే అమెరికాలో నివసించాలంటే ఎలాంటి గుర్తింపు ఉండాలి..? పూర్తీ వివరాలకు
వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఇచ్చిన మాట ప్రకారం కులగణన సర్వే చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ఈ రోజు ప్రత్యేక సమావేశం అసెంబ్లీ లో ఏర్పాటు చేసి సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. తెలంగాణలో 96.9 శాతం మంది ఈ సర్వే లో పాల్గొన్నారని, 50 రోజుల పాట
నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి..