Home » Author »Mahesh T
12 ఏళ్ల తర్వాత రంజీల్లోకి రీ ఎంట్రి ఇచ్చిన విరాట్ కోహ్లీ కోసం జనం క్యూ కట్టి జై కొడితే అక్కడ కూడా కోహ్లీ నిరాశ పరిచాడు. రన్ మెషిన్ పరుగులను చూడొచ్చని వచ్చిన వారి ఆశలపై నీళ్లు చల్లాడు. కేవలం ఆరు పరుగులకే ఔటయ్యాడు. 15 బాల్స్ ఆడిన కోహ్లీ జస్ట్ 6 రన్స్
ఇండియా మీద భారం మోపడానికి ట్రంప్ సిద్ధమైనట్టు కనిపిస్తోంది..
హైదరాబాద్ శివారులో చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో ఎక్స్పీరియం పార్క్ ను ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి, సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ ప్రారంభోత్సవంలో చిరంజీవి పై సీఎం రేవంత్ ఎంత ఆప్యాయత చూపించారో.. మీరు కూడా చూడండి..
చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో ఎక్స్పీరియం పార్క్ ను మెగాస్టార్ చిరంజీవి చేతలు మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభింపజేశారు. ఈ ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఈవెంట్ లో వీరితో పాటు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డ
అలకనంద హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ కేసు నిందితులకు 2023లో విశాఖ లో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ తో లింకులు ఉన్నట్లు రాచకొండ పోలీసులు అనుమానిస్తున్నారు.. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియోలో చూడండి..
గద్దర్ కి పద్మ అవార్డు బరాబర్ ఇవ్వం.. అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత అద్దంకి దయాకర్ ఏమని స్పందించారంటే..?
'ఆలియా భట్' సబ్యసాచి 25వ వార్షికోత్సవ ఈవెంట్ లో 'స్లీవ్ లెస్' బ్లౌజ్ లో దిగిన ఫోటోలను షేర్ చెయ్యగా అవి కాస్త వైరల్ గా మారాయి.
మహారాష్ట్రలోని థానేలో నిన్న మధ్యాహ్నం రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు 13వ అంతస్తు బిల్డింగ్ బాల్కనీ నుండి పడిపోతున్నపుడు 'భవేష్ మ్హత్రే' అనే వ్యక్తి చూసిన వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి చిన్నారిని కాపాడిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మా�
నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల డ�
ఐటీ రైడ్ జరుగుతున్నపుడు దిల్ రాజు తల్లిని హాస్పిటల్ లో చేర్పించారు కుటుంబ సభ్యులు.. దీని పై దిల్ రాజు ఏమన్నారంటే.. ?
సైఫ్ పై దాడి చేసిన తర్వాత నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ బాంద్రా బస్సు స్టాండ్ లో హాయిగా నిద్రపోయి, జట్టు కత్తిరించుకుని.. స్నానం చేసి.. బట్టలు మార్చుకొని... అక్కడ నుండి బస్సులో వర్లీకి ప్రయాణం చేసాడని పోలీసులు చెప్పారు పూర్తి వివరాల�
యూపీ - ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో దగ్ధమైన 25 నుంచి 30 టెంట్లు.. భయంతో పరుగులు తీసిన భక్తులు, మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. చుట్టుపక్కల దట్టంగా అలు�
కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ ఆఫీస్ కి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని దూషించడం, మొన్న పవన్ కల్యాణ్ విజయనగరం పర్యటనలో నకిలీ పోలీస్ అధికారి హల్ చల్ చేయడం.. నేడు క్యాంప్ ఆఫీస్ పైన డ్రోన్ పలుమార్లు చక్కర్లు కొట్టడం.. �
మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సి పల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేసిన టాలీవుడ్ సినీ నటి మాధవీలత.
ప్రపంచం నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు.
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే 'ముగమూడి' అనే తమిళ మూవీ తో ఫిల్మ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం తెలిసిందే. తెలుగులో వరుణ్ తేజ్ తో 'ముకుంద' అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఈ భామ 'విజయ్-69', 'రెట్రో', 'దేవా' వంటి సినిమాలలో నటిస్త�
వెండి కూడా తగ్గేదులే అంటూ బంగారం బాటలోనే పయనిస్తుంది. ఇవాళ ప్యూర్ గోల్డ్ రేట్ రూ.650 పెరిగింది. ఈ రోజు హైదరాబాద్ లో బంగారం ధర ఎలా ఉందంటే..?