Home » Author »tony bekkal
ఇండియా మూడవ మీటింగుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి
ఈ కేసు మషారికి జావాలోని ప్రభుత్వ జూనియర్ ఉన్నత పాఠశాలకు సంబంధించినది. గత బుధవారం (ఆగస్టు 23) బాలికలు సరిగ్గా హిజాబ్ ధరించడం లేదని ఒక ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేశాడు. అనంతరం, ఉపాధ్యాయుల సూచనల మేరకు మొత్తం 14 మంది బాలికలకు గుండు చేశారు
ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ‘‘వారు(బీజేపీ) కార్ణాటకలో బజరంగ్ బలీని ముందుకు తీసుకువచ్చారు. అయితే ఆశీర్వాదం వారికి దక్కలేదు. ఇక్కడ ప్రశ్నేంటంటే.. ఎవరు గెలుస్తారని’’ అని అన్నారు.
విపక్షాల కలయికతో ఏర్పడిన ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీనే నాయకత్వం వహించనుంది. ఆ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేనే ఇండియా కూటమికి సమన్వయకర్త(కన్వినర్)గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
అందరూ బీఎస్పీతో పొత్తుకు ఉత్సుకతతో ఉన్నారు. అయితే వారితో కలవలేదని బీజేపీతో కుమ్మక్కయిందని ఆరోపిస్తున్నారు. వారితో జత కడితే సెక్యులర్, కలవకపోతే బీజేపీ బీ-టీం. ఇది చాలా అన్యాయం, ద్రాక్ష దొరికితే మంచిది, లేకపోతే ద్రాక్ష పుల్లన అన్నట్లుంది
ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసింది. అనంతరం మార్చి 2023న పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్ జారీ చేసింది. యుద్ధ సమయంలో ఉక్రెయిన్ నుంచి రష్యాకు అక్రమంగా పిల్లలను తీసుకెళ్లాడని రష్యా అధ్యక్షుడిపై ఆరోపణలు ఉన్నాయి
దీంతో ఎదురుగా కూర్చున్న ఓ వ్యక్తికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే లేచి మోచేతితో తన్నడం, కొట్టడం మొదలుపెట్టాడు. వీరిద్దరి మధ్య జరిగిన తీవ్ర గొడవను చూసి చుట్టుపక్కల కూర్చున్న ప్రయాణికులు కూడా భయపడి అక్కడి నుంచి పరుగులు తీశారు
పుత్తుపల్లి ఉప ఎన్నికల్లో తనపై జరిగిన సైబర్ దాడులను అచ్చు ఊమన్ ఖండించారు. ఇదంతా కేరళలో ప్రస్తుత అవినీతి, ధరల పెరుగుదల సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికే అని ఆమె అన్నారు
ఇప్పుడు రెండు దేశాల్లోనూ హైకమిషనర్ లేరు. ఇస్లామాబాద్, ఢిల్లీలోని పాకిస్తానీ, భారత హైకమిషన్లు వారి సంబంధిత ఇన్ఛార్జ్ల నేతృత్వంలో కొనసాగుతున్నాయి. గీతిక శ్రీవాస్తవ ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఇండో-పసిఫిక్ విభాగంలో జాయింట్ సెక్ర
మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. అత్యంత పవిత్రంగా ఈ పండుగను వారు జరుపుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు వారు రాఖీలు కడుతుంటారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో కూడిన ఈ పండుగ నాడు..
ఆధార్ కార్డును లింక్ చేయకపోతే, ఖచ్చితంగా ఈ పనిని సెప్టెంబర్ 30 లోపు చేయండి. లేదంటే మీ బ్యాంక్ ఖాతా కూడా మూతపడుతుంది.
ముంబయిలో జరిగే ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశంలో 11 మంది సభ్యుల సమన్వయ కమిటీని నామినేట్ చేయనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఇటీవల ప్రకటించారు
ఇమ్రాన్ మసూద్ అక్టోబర్ 2022లో బీఎస్పీలో చేరారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నకుడ్ అసెంబ్లీ స్థానం నుంచి తనకు టికెట్ ఇవ్వనందుకు సమాజ్ వాదీ పార్టీపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను అహంకారి అని తీవ్ర స్థాయిలో విమర్శలు గ�
అయితే, ఈ ప్రయోజనం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
రాష్ట్ర పరిధిలోని ఏదైనా కార్యాలయంలో ఉద్యోగం లేదా నియామకం, స్థిరాస్తిని పొందే హక్కుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం క్రింద ఉద్యోగ హక్కుకు సంబంధించిన విషయాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని గుర్తు చేసిన సీజేఐ.. ఈ చర్య వల్ల పౌరుల నుంచి వీటన్నిం�
ఈ ఘటనను బంధువులు ఆత్మహత్యగా పేర్కొంటున్నారు. నమాజ్ కోసం మోహిత్ బస్సును ఆపలేదని తండ్రి రాజేంద్ర యాదవ్ తెలిపాడు. కొంతమంది ప్రయాణికులు లఘు శంకకు వెళ్లాలని కోరారు
విపక్షాల కూటమికి ప్రయత్నాలు ప్రారంభించి, వాటికి ఆచరణ రూపం తీసుకు వచ్చిన ఘనత బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్దే. వాస్తావానికి ఆయన దేశ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని అవ్వాలనే ఆశతో కూటమి ప్రయత్నాలు చేశారు..
వాస్తవానికి చాలా మంది ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు ఫీజు కట్టే పరిస్థితిలో లేరని వారిని తాను ఉచితంగా చదువు చెప్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు
లేకపోతే తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ప్రజలు మీడియాపై నమ్మకం కోల్పోతారని మీడియాకు చెప్తున్నాను. ముఖ్యంగా దళిత సమాజం విషయంలో కులతత్వ మీడియా తన ఆలోచనను సరిదిద్దుకుంటే మంచిది
పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టి-9 పేరుతో రెండు టికెట్లను సంస్థ జారీ చేస్తోంది. 60 కిలో పరిధిలో రానుపోను ప్రయాణానికి టి-9-60ని, 30 కిలో మీటర్లు టి-9-30ని అందుబాటులోకి తీసుకువచ్చింది