Home » Author »venkaiahnaidu
కరోనా(COVID-19) దెబ్బ బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి కూడా తగిలింది. ఎలిజబెత్-2 పెద్ద కొడుకుగా బ్రిటీష్ సింహానానికి వారసుడిగా ఉన్న ప్రిన్స్ చార్లెస్(71) కు కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు బ
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫేస్ బుక్ తన ఇండియన్ డిజిటల్ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు…ముఖేష్ అంబానీకి చెందిన భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియోలో 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఫే�
మధ్యప్రదేశ్ లో ఓ జర్నలిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. మార్చి-20న భోపాల్ లో అప్పటి సీఎం కమల్ నాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులకు ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆ జర్నలిస్ట్ కూతురికి కూడా �
ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్(COVID-19)భయంతో వణికిపోతున్న సమయంలో ఐసిస్ మాత్రం తన ఉగ్రకార్యకలాపాలను యధేచ్చగా కొనసాగిస్తూనే ఉంది. ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లోని గురుద్వారా సాహిబ్ పై ఇవాళ(మార్చి-25,2020) ఓ ఉగ్రవాది విచక్షణారహితంగా జరిప�
కరోనా అంటే కోయి రోడ్ పర్ నా నిఖలే అని మోడీ అన్నారు. కరోనా రోగుల చికిత్స కోసం 15వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ఈ నిధులతో ఐసొలేషన్ వార్డులు,ఐసియు బెడ్స్,వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు �
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఇవాళ(మార్చి-24,2020)దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు. ఇవాళ అర్థరాత్రి 12గంటల నుంచి దేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ అవుతుందని మోడీ ప్రకటించారు. దేశ ప్రజలను రక్షి�
కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ అంటూ తరచుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో కరోనా వైరస్ ను చైనానే సృష్టించి వ్యాప్తి చేసిందని ఆరోపిస్తూ 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం కోరుతూ వాషింగ్టన్ కు చెందిన లాయ�
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఒలిపింక్స్కు కూడా సోకింది. షెడ్యూల్ ప్రకారం.. ప్రపంచ క్రీడా సంబరం ఒలిపింక్స్ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి వల్ల ఒలింపిక్స్ నిర్వహణపై నీలినీ
కరోనా కట్టడిలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్త సారాంశమేమిటంటే…రష్యాలో కరోనా ఎఫెక్ట్ ఎంతగా ఉందో చూడండి. కరోనా వైర�
దేశరాజధాని ఢిల్లీలో పూర్తిస్థాయిలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గడిచిన 40గంట్లలో ఢిల్లీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదని మంగళవారం(మార్చి-24,2020)సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒకవేళ కరోనా మహమ్మారి కనుక ఢిల�
నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడుదలయ్యారు. ఆర్టికల్ 370రద్దు సమయంలో ఒమర్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 242 రోజుల తర్వాత ఇవాళ(మార్చి-24,2020)విడుదల చేశారు. కరోనా కట్టడి సందర్భంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(COVID-19) మొదటగా గతేడాది డిసెంబర్ లో చైనాలోని హుబే ఫ్రావిన్స్ లోని వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ లో ఉన్న �
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతా షట్ డౌన్ అయిపోయింది. ఎక్కడికక్కడ దేశ ప్రజలందరూ తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. ఇతర దేశాల మాదిరిగానే వైరస్ వ్యాప్తి చెందకుండా రైళ్లు నిలిపివేశారు. బస్సులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అంతర్జాతీయ విమానస�
ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి. ప్రపంచమంతా కరోనా భయాందోళనలతో తమ ప్రజలను ఎలా కాపాడుకోవాలా అని దేశాధినేతలు ఆలోచిస్తుంటే…ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు మాత్రం ప్రజల ప్రాణాల కంటే మిసైల్ టెస్టులే ఎక్కు�
మధ్యప్రదేశ్ సీఎంగా ఇవాళ(మార్చి-23,2020) బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. భోపాల్ లోని రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ లాల్జీ టాండన్ చౌహాన్ తో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎంగా ప్రమాణస్వీకారానికి �
చరిత్రలో తొలిసారిగి ఢిల్లీ AIIMS(ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) OPD సర్సీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. స్పెషాలిటీ మరియు అన్నీ కొత్త మరియు ఫాలో అప్ పేషెంట్ రిజిస్ట్రేషన్ తో సహా ఓపీడీ సర్వీసులను నిరవధికంగా షట్ డౌన్ చేయాలని
యూరప్ లో అంతటా కరోనా వైరస్(COVID-19) వ్యాపించిన సమయంలో… జర్మనీలో తక్కువ మరణాల రేటు కొనసాగుతోంది, కొరోనా వైరస్ ల ఎదురయ్యే ముప్పు గురించి దేశ గణాంకాలు మరింత ఖచ్చితమైన అంచనాను ఇస్తాయని కొందరు వాదిస్తుండగా, మరికొందరు దాని డేటా సేకరణ వెనుక ఉన్న మెథడ�
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఒలిపింక్స్కు కూడా సోకింది. షెడ్యూల్ ప్రకారం.. ప్రపంచ క్రీడా సంబరం ఒలిపింక్స్ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి వల్ల ఒలింపిక్స్ నిర్వహణపై నీలినీ
దేశంలో కరోనా కేసులు సోమవారం(మార్చి-23,2020)నాటికి 415కు చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా కారణంగా దేశంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాపై భారత పోరాటంలో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ విమానసర్వీసులను వారం పాటు పూర్తిగా రద్దు చ�
ఇవాళ(మార్చి-23,2020)సాయంత్రం 7గంటలకు మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో మెజార్టీ కోల్పోయిన కమల్ నాథ్..గత గురువారం బలపరీక్షను �