Home » Author »venkaiahnaidu
కరోనా వైరస్(COVID-19) ప్రభావం దేశంలోని అనేకరంగాలపై భారీగానే పడింది. టూరిజం,సినిమా రంగం,ఆతిథ్య రంగం వంటివి తీవ్రంగా నష్టపోయిన వాటిలో ముఖ్యంగా ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు కూడా మూసివేయబడ్డాయి. దాంతో ఆ రంగంవారు కూడా తీవ్ర ఇబ్బం�
సమర్థవంతమైన,ప్రపంచంలోనే బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉన్నప్పటికీ కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి ఇటలీ సిద్ధంగా లేదనే కాస్ఫన్ తో ఓ ఫొటోను చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కరోనా దెబ్బకి ఇటలీలో జనం పిట్టలు రాలినట్ల
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశాల వెంటిలేటర్లు యొక్క పరిమిత సరఫరా కంటే పొటెన్షియల్ ఎక్కడా స్పష్టంగా లేదు. చాలా చోట్ల వెంటిలేటర్ల కొరత నెలకొంది. ఇటలీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ COVID-19 కేసుల పెరుగుదల వైద్య వ్యవస్థను ముంచ�
కరోనా వైరస్ ను ఓడించేందుకు దేశాలు కేవలం తమ సొసైటీలను లాక్ డౌన్(దిగ్భందనం)చేయడంతోనే సరిపోదని ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO)ప్రకటించింది. వైరస్ వ్యాప్తి తిరిగి పుంజుకోకుండా ఉండటానికి ప్రజారోగ్య చర్యలు అవసరమని డబ్యూహఎచ్ వో తెలిపింది. అనారోగ్యంతో ఉన్�
కరోనా వైరస్ పై పోరాటంలో ముందు వరుసలో నిలబడి వైరస్ తో యుద్ధం చేస్తున్న హెల్త్ వర్కర్లకు సంఘీభావం తెలియజేస్తూ ఇవాళ(మార్చి-22,2020)సాయంత్రం 5గంటలకు ఇంటి గుమ్మం దగ్గరకు లేదా బాల్కనీలోకి లేదా టెర్రస్ పైకి వచ్చి చప్పట్లు కొట్టిన,గంటలు మోగించిన కోట్లమ
కరోనా వైరస్ దృష్ట్యా దేశారాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి-31వరకు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లును మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస వ్యాప్తిని నిరోధ�
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ(మార్చి-22,2020)దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ఇండియా ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే రాత్రీపగలు తేడా లేకుండా,�
దేశవ్యాప్తంగా 75 జిల్లాలను లాక్ డౌన్ అవుతున్నాయి. కరోనా(కోవిడ్ 19) పాజిటివ్ కేసులు నమోదు అయిన జిల్లాల్లో పూర్తి నిషేధ ఆజ్ఞలు అమలు చేయనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన క్యాబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇ�
సోమవారం(మార్చి-22,2020)ఉదయం 5గంటల వరకు జనతా కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ఇవాళ మధ్యాహ్నాం జారీ చేసిన నోటిఫికేషన్ లో ఆ రాష్ట్రం పేర్కొం�
కరోనా(COVID-19) మహమ్మారి ప్రపంచదేశాలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 13వేల 69 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 3 లక్షల 8వేల 609కి చేరుకుంది గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1,600 మంది మృతిచెందారు. వైరస్ బ�
మన దేశంలో కూడా చాపకింద నీరులా రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 223కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే శుక్రవారం(మార్చి-20,2020)ఒక్కరోజే 50కొత్త కేసులు నమోదయ్యాయి. భారత్ లో రెండు వారాల క్రితం వైరస్ కేసు మొదటగా నమోదైనప్పటి నుంచి ఇ
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్(కోవిడ్-19)ను నిరోధించే వ్యాక్సిన్ గానీ, గానీ ఇంత వరకూ అందుబాటులోకి రాలేదు. అమెరికాలోని సీటెల్ లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో ఇప్పటికే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ కూడ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించడానికి చైనానే కారణమని మరోసారి ట్రంప్ విమర్శించారు. కరోనా వైరస్ పై సమాచారాన్ని చైనా దాచిపెట్టడం వల్లనే ప్రపంచం ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటుందని ట్రంప్ అన్నారు. కరోనా వైరస్పై కొద్దినెలలు ముందు�
దేశంలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో…ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేయడం)కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలిపారు. కరోనా గురించిన సమాచారం కోసం సొసైటీల�
బాలీవుడ్ లో కరోనా సోకిన మొదటి వ్యక్తి గాయని కనికా. ఈ విషయాన్ని ఇవాళ ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇటీవల లండన్ కు వెళ్లిన కనికా ఈ నెల 15న లక్నో తిరిగి వచ్చారు. అయితే ఆమె తన ట్రావెల్ హిస్టరీ గురించి అధికారులకు తెలియజేయలేదు. అయితే కన�
కరోనా వైరస్ను తొలి సారి గుర్తించిన డాక్టర్ లీ వెన్లియాంగ్.. ఆ వైరస్ సోకి మృతిచెందిన విషయం తెలిసిందే. వైరస్ మెదటగా వెలుగులోకి వచ్చిన వుహాన్ సిటీలో కంటి శస్త్రచికిత్స డాక్టర్ గా పనిచేసిన లీ వెన్లియాంగ్ తొలిసారిగా గతేడాది డిసెంబర
వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య పది వేలు దాటింది. అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఈ విషయాన్ని చెప్పింది. గత ఏడాది డిసెంబర్ లో కరోనా ప్రబలిన నాటి నుంచి హ�
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. 161దేశాలకు పాకిన ఈ వైరస్ ఇప్పటివరకు 9వేలమందిని బలితీసుకొంది. 2లక్షల 25వేల మందికిపైగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతుండగా,అందులో దాదాపు 10వేలమంది పరిస్థితి సీరియస్ గా ఉంది. దేశాల సరిహద్దులు �
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం(మార్చి-19,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కర�
భారత్ లో కరోనా వైరస్(COVID-19)చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 170పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు మరణాలు సంభవించాయి. అయితే నిపుణులు చెప్పినట్లుగా…భారతదేశం నిజంగా కరోనా వైరస్ యొక్క తదుపరి హాట్స్పాట్గా మారగలదా? ఇది ఇంకా ప్రార