Home » Author »venkaiahnaidu
పౌరసత్వ సవరణ బిల్లు(CAB) ఇవాళ లోక్ సభ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. 293 సభ్యుల మద్దతుతో ఈ బిల్లును ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై చర్చ సమయంలో విపక్షాలు చేసిన ఆరోపణలు కేంద్రహోంమంత్రి అమిత్ సా తీవ్రంగా స్పందించారు. ఈ బిల�
ఢిల్లీలోని ఝాన్సీ రోడ్లోని అనాజ్ మండీలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఇవాళ(డిసెంబర్-8,2019)ఉదయం 5గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 43మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఉత్తరప్రదేశ్ కి చెందిన ముషార్�
దేశ తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూనే పెద్ద రేపిస్టు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు విశ్వ హిందూ పరిషత్(VHP)నాయకురాలు సాధ్వీ ప్రాచీ. ప్రపంచానికి భారత్ అత్యాచారాల రాజధానిగా మారిందంటూ శనివారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై �
గత నెలలో 80గంటల పాటు మహారాష్ట్రలో జరిగిన రాజకీయ హైడ్రామాపై ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక విషయాలు వెల్లడించారు.ఆదివారం ముంబైలో ఓ మీడియా సంస్థలకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫడ్నవిస్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎన్నికల తరువాత అ�
మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఓ వైపు హైదరాబాద్,ఉన్నావ్ ఘటనలను దేశవ్యాప్తంగా ముక్తకంఠంతో ఖండిస్తున్న వేళ త్రిపురలో మరో దారుణం వెలుగుచూసింది. 17ఏళ్ల బాలికను దాదాపు రెండు నెలలుగా పలుసార్లు రేప్ చేసి పెట్రల్ పోసి తగులబెట్టిన ఘటన శనివారం జరిగి�
దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో గోశాలలను ప్రారంభించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్నారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని భగవత్ తెలిపారు. శనివారం(డిసెంబర్-7,2019) పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్�
మారుతీ సుజుకీ ఇండియా(MSI) నవంబర్ లో తన ఉత్పత్తిని 4.33శాతం పెంచింది. డిమాండ్ తగ్గిపోవడంతో వరుసగా తొమ్మిది నెలల నుంచి ఉత్పత్తి తగ్గించిన మారుతీ నవంబర్ లో 4.33శాతం ఉత్పత్తి పెంచింది. నవంబర్ లో మొత్తం 1లక్షా 41వేల 834 యూనిట్లను కంపెనీ ఉత్పత్తి చేసింది. గ�
ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు మోడీ సర్కార్ తీసుకోవాల్సిన తొలి చర్య దాన్ని అర్థం చేసుకోవడమేనని మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ప్రధాని కార్యాలయంలో అధికారం కేంద్రీకృతం కావడం ద్వారా దేశంలో ఆర్థిక వృద్ధి మందగమనం కొనసాగుతోందని
ఆకాశాన్ని తాకుతున్న ఉల్లి ధరలకు ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల కిలో ఉల్లి రూ.200 దాటేసింది. మహారాష్ట్రలోని సోలాపూర్,కర్ణాటకలోని బెంగళూరు,తమిళనాడులోని తదితర ప్రా�
చైనాకు వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇవ్వడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. డబ్బులు పుష్కలంగా ఉన్న చైనాకు ప్రపంచబ్యాంకు అప్పులు ఇవ్వడమేమిటని వరల్డ్ బ్యాంక్ ను ట్రంప్ ప్రశ్నించారు. ప్రపంచబ్యాంకు ఎందుకు చైనాకు అప్పులెందుక�
న్యాయ ప్రక్రియ ఖరీదైనదిగా మారిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. మన దేశంలో న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం(డిసెంబర్-72019) రాజస్థాన్ హైకోర్టు నూతన భవనాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మా
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు నల్లధనంతో నడుస్తున్నాయని ఆయన అన్నారు. శనివారం(డిసెంబర్-7,2019)రాజస్థాన్ హైకోర్టు నూతన భవనం ప్రారంభోత్సవం సమయంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ�
ఢిల్లీలోని సఫ్థార్ గంజ్ హాస్పిటల్ లో శుక్రవారం అర్థరాత్రి ట్రీట్మెంట్ పొందుతూ మరణించిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ప్రజలు స్వచ్ఛందంగా రాజ్ ఘాట్ నుంచి ఇండియా గేట్ వరకు చేపట్టిన కొవ్వొత్తుల ర్యా�
ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, నిషేధిత ఉగ్రసంస్థ జమాత్ ఉద్ దవా(JUD)చీఫ్ హఫీజ్ సయీద్పై ఆరోపణల నమోదుకు తగిన పరిస్థితులు కల్పించడంలో పాకిస్థాన్ అధికారులు విఫలమయ్యారు. లాహోర్లోని యాంటీ టెర్రరిజం కోర్టులోశనివారం(డిసెంబర్-7,2019)జరిగిన టెర్రర్ ఫైనా�
రేప్ కేసులతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన స్వయం ప్రకటిత దేవుడు నిత్యానంద…తనను ఎవ్వరూ టచ్ చేయలేరంటూ చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో నిత్యానంద తన ఎదురుగా కూర్చున్నవారిని ఉద�
ఓ వైపు ఉన్నావ్ బాధితురాలి మృతి పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే ఉన్నావ్ జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉన్నావ్ జిల్లాలో జరిగింది. ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్ జిల్ల
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఢిల్లీలోని సఫ్దార్గంజ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం రాత్రి 12గంటల సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆ యువతి కన్నుమూసే కొన్ని క్షణాల ముందు మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. చావుబ్రతుక�
ఉన్నావ్ బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ. రెండు రోజుల క్రితం అత్యాచారం కేసులో స్థానిక కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న యువతిపై ఐదుగురు వ్యక్తులు దాడిచేసి కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలి�
దేశంలో ఉల్లి ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడి కళ్లల్లో ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లి ధరలతో విసిగిపోయిన జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు విక్రయదారులపై వారి కోపాన్ని చూపిస్తున్నారు. ఉల్లిపాయలు లేవని ఓ యువకు�
రేప్ కేసులతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన స్వయం ప్రకటిత దేవుడు నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై భారత్ లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ని�