Home » Author »venkaiahnaidu
ఓ మెడికల్ కాలేజీ స్కామ్ లో అలహాబాద్ హైకోర్టు జడ్డి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాపై సీబీఐ కేసు నమోదుచేసింది. ఓ మెడికల్ కాలేజీకి ఫేవర్ చేశారన్న అవినీతి ఆరోపణలతో శుక్లాపై కేసు నమోదు చేసిన సీబీఐ శుక్రవారం(డిసెంబర్-6,2019)లక్నోలోని ఆయన నివాసంలో సోదాలు నిర్�
అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పదవీగండం పొంచి ఉంది. ఆయన అభిశంసన ప్రక్రియ ఫైనల్ దశకు చేరుకుంది. ట్రంప్ తన విస్తృత అధికారాలను దుర్వినియోగం చేశారని, జాతీయ భద్రతను బలహీనం చేశారని, ఎన్నికల వ్యవస్థకు హాని కలుగజేశారని ఆరోపిస్తూ అమెరిక
కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఇవాళ(డిసెంబర్-6,2019)లోక్ సభలో దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో లోక్ సభ దద్దరిల్లింది. ఒకవైపు రామాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే, మ
2012 డిసెంబర్ లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ప్రస్తుతం జైళ్లో ఉన్న నలుగురు దోషుల్లో ఒకరు పెట్టుకున్న క్షమాబిక్ష అభ్యర్థనను తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు కేంద్రప్రభుత్వం సిఫార్సు చేసింది. నిర్భయ కేసులో ఒ
ఉత్తరప్రదేశ్ లోని ఓ పెళ్లి వేడుకలో దారుణం జరిగింది. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయడం ఆపేసిందన్న ఆగ్రహంతో ఓ దుండుగుడు ఓ యువతి ముఖంపై కాల్పులు జరపడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది.డిసెంబర్-1,2019న చిత్రకూట్లో గ్రామ పెద్ద సుధీర్ సింగ్ పటేల్ కు�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో ఉన్న నలుగురు నిందితులను ఇవాళ(డిసెంబర్-6,2019)హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. షాద్నగర్ దగ్గర చటాన్ పల్లిలో ఉన
ఉత్తరప్రదేశ్ లో ఇవాళ(డిసెంబర్-5,2019)ఐదుగురు వ్యక్తులు ఉన్నావో అత్యాచార బాధితురాలిని సింధుపూర్ అనే గ్రామంలో సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే బాధితురాలి పరిస్థితి విషమించడంతో లక్నో నుంచి మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఢిల్లీ�
పార్లమెంట్ సమావేశాలకు సరైన సమయానికి హాజరు కావాలనే ఉద్దేశ్యంతో కేంద్రమంత్రి పియూష్ గోయల్ పరుగులు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమయం మించిపోతున్న కారణంగా హడావుడిగా మంత్రి పరుగులు పెట్టడంపై నెటిజన్లు ఆయనను పొగడ్లలతో ముంచెత్
దేశంలో మహిళలపై అత్యాచారాలకు కారణం టీవీలు,మొబైల్ ఫోన్స్ మాత్రమేనని రాజస్థాన్ సాంఘీక సంక్షేమశాఖ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ అన్నారు. టీవీలు,మొబైల్స్ రాకముందు రేప్ లు లేవని మంత్రి విచిత్ర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం యువతరం మొబైల్,టీవీ చూస్త
ఉత్తరప్రదేశ్ లో ఇవాళ(డిసెంబర్-5,2019)ఐదుగురు వ్యక్తులు ఉన్నావో అత్యాచార బాధితురాలిని సింధుపూర్ అనే గ్రామంలో సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే కాలిన గాయాలతో సహాయం కోసం బాధితురాలు కిలోమీటరకు పైగా నడించినట్లు సింధుపూర్ గ్ర
అయోధ్యలో రామమందిరం నిర్మించయడం కాంగ్రెస్,ఆర్జేడీ, జేఎంఎం పార్టీలకు ఇష్టం లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. అందుకే ఆ పార్టీలు ఎప్పుడూ రామ మందిరంపై పోరాడలేదని అన్నారు. అందుకనే ఈ సమస్య శతాబ్దాల కొద్దీ కోర్టులో దివాలా తీసి
తాను ఎక్కువగా ఉల్లిపాయలు తినే కుటుంబం నుంచి రాలేదు అని,అందువల్ల బాధపడాల్సిన పనిలేదు అని బుధవారం పార్లమెంట్ లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్న సమయంలో మరో కేంద్రమంత్రి ఇలాంటి వ్�
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5వేల 500DTC(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్),క్లస్టర్ బస్సుల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం(డిసెంబర్-5,2019)కేజ�
ఇకపై పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకు సబ్సీడీ ఫుడ్ అందదు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సూచనతో…పార్లమెంట్ క్యాంటీన్ లో ఇకపై ఫుడ్ ని తక్కువ ధరకు తీసుకోకూడదని,తాము తీసుకునే ఫుడ్ వాస్తవ ధరను చెల్లించాలని ఎంపీలందరూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నార�
బీజేపీ దేశ వ్యాప్తంగా తనపై పెడుతున్న కేసులను చూసి భయపడేది లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఆ కేసులను తాను పతకాల లాగా చూస్తానని ఆయన అన్నార ఇవాళ కేరళలో పర్యటించిన రాహుల్ వన్యంబలంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రం
ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఉల్లి గురించి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఉల్లిపాయలు ఎక్కువగా తిననని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బుధవారం చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు వి�
INX మీడియా కేసులో తీహార్ జైలు నుంచి విడుదలైన కేంద్ర మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం ఇవాళ(డిసెంబర్-5,2019) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ ఆర్థికస్థితిపై ఆయన మాట్లాడుతూ మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మో�
త్వరలో ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో ప్రజలకు మరో బంపరాఫర్ ప్రకటించింది ఆప్ సర్కార్. గత నెలలో బస్సుల్లో మహిళలు టిక్కెట్లు లేకుండా ప్రయానం చేసే విధానానన్ని అమల్లోకి తెచ్చిన కేజ్రీవాల్ సర్కార్ ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు ఉచిత వైఫై అందిస్తామంటోంది. �
వివిధ సమస్యలను లేవనెత్తుతూ అసోం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్నంగా తమ నిరసన తెలియజేశారు. అసోంలో తీసుకొచ్చిన కొత్త ల్యాండ్ పాలసీ, ఎన్ఆర్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్) సహా ఇతర ఇష్యూలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే షెర్మన్�
GST నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులు ఇవాళ(డిసెంబర్-4,2019) కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి తమ అసంతృప్తిని తెలియజేశారు. ఢిల్లీ, పంజ