Home » Author »vijay
కుటుంబంలో గొడవల కారణంగా సూసైడ్ చేసుకోవాలనుకున్న యువతిని పోలీసులు కాపాడారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన యువతి ఇంట్లో గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఇంట్లో నుంచి బయలు దేరిన యువతి గోదావరి బ్రిడ్జి వైపు నడుచుకుంట�
సీనియర్ నటులు చలపతిరావు కొడుకు, నటుడు.. దర్శకుడైన రవిబాబు ఏది చేసినా చాలా కొత్తగా ట్రై చేస్తుంటడానేది ఆయన చేసిన సినిమాలు చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ సమయంలో మాస్క్ల కొరతను తట్టుకునేందుకు సాక్స్ని మాస్క్లా ఎలా చేసుకోవాలో
కరోనా నివారణకు వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. ప్రాణాలకు తెగించి డాక్టర్లు కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. నర్సులు ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ కొంతమంది.. వైద్య సిబ�
ఒక నిమిషం పాటు ఎవరైతే శ్వాసను బిగబట్టి ఉంచగలరో వారికి కరోనా లేనట్లేనని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. "ఆజ్ తక్" ఈ-అజెండా కార్యక్రమంలో రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ... కరోనా ల
తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలను బ్యాన్ చేస్తామని థియేటర్ ఓనర్స్ తెలిపారు.ప్రస్తుత లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లన్నీ బంద్ అయిన నేపథ్యంలో సినిమా రిలజులు ఆగిపోయాయి.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓ పబ్ యాజమాన్యం లాక్ డౌన్ రూల్స్ ను బ్రేక్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తోంది. సమాచారం తెలుసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం (ఏప్రిల్ 25, 2020) పబ్ పై దాడులు చేశారు. 15 లక్షల విలువైన మ�
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఏపీ రాష్ట్ర విద్యాశా�
నటసింహ నందమూరి బాలకృష్ణ మరోమారు మంచి మనసు చాటుకున్నారు.బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో కోవిడ్-19 సందర్భంగా ఇబ్బందులు పడుతున్న హౌస్ కీపింగ్ ఉద్యోగస్తులు, సెక్యూరిటీ సిబ్బందితో పాట�
అతగాడి వృత్తి ఫిట్నెస్ ట్రైనర్.. ప్రవృత్తి సంపన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు వల వేయడం.. పరిచయం పెరిగాక వారితో సన్నిహితంగా మెలుగుతూ నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసి.. బ్లాక్ మెయిల్
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో కరోనా సోకిన ఓ మహిళ అష్టాచెమ్మా ఆడి 31మందికి కరోనా అంటించిన ఘటన మర్చిపోక ముందే.. ఏపీలోని విజయవాడలోనూ అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి పేకాట ఆడి 17మందికి కరోనా అంటించినట్లు తేలింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్�
కరోనా వైరస్ వల్ల తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటీకీ. ప్రజారోగ్య పరిరక్షణలో ఎంతమాత్రం రాజీపడొద్దని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై శనివారం ఆయన ఢిల్లీ నుండి వివి�
మీరు మటన్ ప్రియులా. మటన్ బాగా తింటారా. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అని లాగించేస్తున్నారా. అయితే జర జాగ్రత్త. ఓసారి మటన్ కొనేముందు చెక్ చేసుకోండి. మీరు తింటున్నది మటనో కాదో తెలుసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు తింటున్నది మటన�
కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో భారతదేశం విజయం సాధించిందని చైనా కాపాడిందని వైద్య నిపుణులు అంటున్నారు. భారతీయులను వారి మనో బలమే కాపాడిందని చెబుతున్నారు. భారత్ లో చిక్కుకున్న చైనా విద్యార్థులతో ఆ దేశ ప్రముఖ వైద్య నిపుణులు ఝాంగ్ వెన్ హాంగ్ వీడ�
కరోనా లాక్ డౌన్ నుంచి కేంద్రం కొన్ని వ్యాపార సంస్ధలకు నేటి నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ఈ అంశంపై కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ వాత్సవ్ మరింత క్లారిటీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలు కేవలం వస్తువులను అమ్మే షాపుల గురించి మాత్
కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ చర్యలు ముమ్మరం చేశాయి. అకారణంగా రోడ్లపైకి వస్తున్నవారిని కట్టడి చేయడానికిక పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారిని కట్టడి చేయడానికి మిమిక్
లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మద్యం షాపులు బంద్ అయ్యాయి. దీంతో మందుబాబులు విలవిలలాడిపోతున్నారు. మద్యం దొరక్క పిచ్చోళ్లు అవుతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. డబ్బున్న వాళ్లు బ్లాక్ లో అధిక ధరలకు మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఏదో
కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని షాపులు బంద్ అయ్యాయి. మద్యం షాపులు కూడా మూతబడ్డాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. అయినా ప్రజల ఆరోగ్యం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఆ ఆదాయా�
కరోనా వైరస్ భయంతో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తీసుకోవలసని జాగ్రత్తల్లో భాగంగా..... ఇతర వ్యక్తులు తాకిన ఉపరితలాలను.. �
యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన కుటుంబ కథా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’.. 1990 ఏప్రిల్ 27న విడుదలైన ఈ సినిమా 2020 ఏప్రిల్ 27 నాటికి విజయవంతంగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. (వికీపిడియాలో ఏప్రిల్ 25) యువ చిత్ర ఆర్ట్స్ పతాకంపై, స్టార్ డైరెక్టర్ �
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం కరోనా రోగులకు శుభవార్త అందించింది. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లింలకు వారి ఇళ్లలో తయారు చేసే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలోనూ నాణ్యమైన రంజాన్ ఆ�