New delhi: పాకిస్థాన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత విదేశాంగ శాఖ
పాకిస్థాన్ నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటనపై నోరుపారేసుకున్నాడు. దీంతో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్కు సంబంధించిన వ్యవహారాలపై పాక్కు....

New delhi: పాకిస్థాన్ నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటనపై నోరుపారేసుకున్నాడు. దీంతో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్కు సంబంధించిన వ్యవహారాలపై పాక్కు మాట్లాడే హక్కు లేదంటూ గట్టి సమాధానమిచ్చింది. గత ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ లో పర్యటించారు. చీనాబ్ నదిపై రెండు జల విద్యుత్ ప్రాజెక్టులతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించటం ఇదే తొలిసారి. అయితే ఈ పర్యటనపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చీనాబ్ నదిపై చేపట్టిన ప్రాజెక్టులపై పాకిస్థాన్కు అభ్యంతరాలున్నాయని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. అక్కడ శంకుస్థాపనలు చేయడం ద్వారా భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే తాజాగా నరేంద్ర మోదీ జమ్మూ పర్యటనపై పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పర్యటనంతా ఓ డ్రామా అంటూ ఆరోపించారు.
Jammu and Kashmir: కశ్మీర్లో ఎన్కౌంటర్.. పాక్ తీవ్రవాది హతం
పాక్ ప్రధాని వ్యాఖ్యలను భారత్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూ కశ్మీర్ లో జరిగే వ్యవహారాలపై స్పందించేందుకు పాకిస్థాన్ కు ఎలాంటి హక్కు, స్థాయి లేదంటూ భారత్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్బీ పాకిస్థాన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
- Strong Security: భద్రతా వలయంలో మోదీ పర్యటించే ఏరియాలు.. మెట్రో సేవలు బంద్..
- Minister Kishan Reddy: బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ ఆటంకాలు కలిగిస్తుంది
- PM Modi: 3న బీజేపీ బహిరంగ సభ.. మోదీ ఉండే స్టేజీపై ఏడుగురికే అనుమతి
- PM Modi : భీమవరంలో భారత్ లోనే భారీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
- PM Modi will taste Yadamma cooking : ప్రధాని మోడీ సార్ కు వంట చేసే అవకాశం దక్కటం నా అదృష్టం : యాదమ్మ
1BJP: భారీ ఏర్పాట్లతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రెడీ
2Uddhav Thackeray: ఏక్ నాథ్ షిండే పదవులపై ఉద్దవ్ ఠాక్రే షాకింగ్ డెసిషన్
3BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
4Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
5Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
6Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
7Godfather: గాడ్ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
8Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
9presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
10Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
-
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్తో రిలేషన్పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్