Rajasthan : 7 ఏళ్ల బాలికను రూ.4.50 లక్షలకు కొనుగోలు చేసి పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు

రాజస్థాన్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పట్టుమని పదేళ్లు లేని పసిమొగ్గని కుటుంబ సభ్యులు డబ్బులకి కక్కుర్తి పడి ఓ మధ్య వయస్కుడికి అమ్మేశారు. అతను ఆమెను పెళ్లి చేసుకోవడం సంచలనం రేపుతోంది.

Rajasthan : 7 ఏళ్ల బాలికను రూ.4.50 లక్షలకు కొనుగోలు చేసి పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు

Rajasthan

middle-aged man married a 7-year-old girl : రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికను కొనుగోలు చేసి 38 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకున్న సంఘటన వెలుగు చూసింది.

six seater bicycle : ఆ సైకిల్ పై ఒకేసారి ఆరుగురు షికారు చేయచ్చు.. రాజస్థాన్ రోడ్లపై ఆకట్టుకుంటున్న కొత్త మోడల్

రాజస్ధాన్‌లోని ధోల్‌పూర్‌లో 38 ఏళ్ల భూపాల్ సింగ్ కుటుంబం నివాసం ఉంటోంది. ఇటీవల అతడు 7 ఏళ్ల వయసున్న బాలికను ఆమె తండ్రికి రూ.4.50 లక్షలు చెల్లించి కొనుగోలు చేశాడు. మే 21 న సింగ్ ఆమెను వివాహం చేసుకున్నాడు. స్ధానికుల సమాచారంతో పోలీసులు సింగ్ ఇంటిపై దాడి చేసి బాలికను సింగ్ కుటుంబం నుంచి విడిపించారు. బాలికను రూ.4.50 లకు కొనుగోలు చేసినట్లు సింగ్ కుటుంబసభ్యులు ఒప్పుకున్నట్లు డీఎస్పీ ఖండేల్వాల్ చెప్పారు.

Miss India : మిస్ ఇండియా 2023గా రాజస్థాన్ అమ్మాయి నందిని గుప్తా..

సింగ్ కుటుంబంపై గతంలో కూడా పోలీసు కేసు ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.