Nana Patole: అజిత్ పవార్ మా ఎమ్మెల్యేల్ని వేధించాడు: మహా కాంగ్రెస్ అధ్యక్షుడి ఆరోపణ
ప్రభుత్వంలో సొంత పార్టీ నేతలకంటే ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలకే ప్రాధాన్యం దక్కిందని శివసేన ఎమ్మెల్యేలు ఆరోపిస్తుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎన్సీపీపై ఆరోపణలు చేసింది.

Nana Patole: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి ముదిరిపోయింది. ఇప్పటివరకు శివసేన రెబల్ ఎమ్మెల్యేలతోనే సమస్య ఉంటే, ఇప్పుడు ఎంవీఏ (మహా వికాస్ అఘాడి)లోని అంతర్గత కలహాలు నెమ్మదిగా బయటకొస్తున్నాయి. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి ఏర్పాటు చేసిన ఎంవీఏ ప్రభుత్వంలో పార్టీల మధ్య అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి.
Agniveer: అగ్నివీర్లకు ఏ ఉద్యోగాలిస్తారు? ఆనంద్ మహీంద్రాకు ఆర్మీ మాజీ ఉద్యోగి ప్రశ్న
ప్రభుత్వంలో సొంత పార్టీ నేతలకంటే ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలకే ప్రాధాన్యం దక్కిందని శివసేన ఎమ్మెల్యేలు ఆరోపిస్తుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎన్సీపీపై ఆరోపణలు చేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్. గురువారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘అజిత్ పవార్ మా ఎమ్మెల్యేలు, మంత్రుల్ని వేధించాడు. మాకు నిధులు రాకుండా చూశాడు. మేం ఈ ప్రయత్నాల్ని అడ్డుకున్నాం. రాజకీయం కోసం కాదు.. ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం అని చెప్పాం. అయితే, ఈ సమయంలో మేం శివసేన వెంటే ఉంటాం. బీజేపీ అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే శివసేనతో ఉంటున్నాం.
Spotify: స్పోటిఫైలో కమ్యూనిటీ ఫీచర్
ఒకవేళ శివసేన ఎవరితోనైనా కలవాలి అనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని నానా పటోల్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎన్సీపీపై ఆరోపణలు చేస్తుంటే, తాజాగా నానా పటోల్ చేసిన వ్యాఖ్యలతో వారి వాదనకు మరింత బలం చేకూరినట్లైంది. మహా ప్రభుత్వంలో ఎన్సీపీ ఆధిపత్యం పెరిగిపోయినట్లు స్పష్టమవుతోంది.
- Shiv Sena: సంజయ్ రౌత్కు ఈడీ మరోసారి సమన్లు
- Maharashtra: ముంబైకి వెళ్తాం.. మా యాక్షన్ ప్లాన్ చెబుతాం: ఏక్నాథ్ షిండే
- P.V.Narasimha Rao: ఆర్థిక సంస్కరణల పితామహుడు.. జాతి మరువని నేత ‘పీవీ’
- Aaditya Thackeray: షిండే క్యాంపు నుంచి 20 మంది ఎమ్మెల్యేలు తిరిగొస్తారు: ఆదిత్య ఠాక్రే
- మాకు టచ్లో ఎమ్మెల్యేలు: రామచంద్రరావు హాట్ కామెంట్స్
1Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ లక్షణాల గురించి తెలుసా..
2IndVsIreland 2ndT20I : సెంచరీ బాదిన దీపక్ హుడా.. ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యం
3World’s Ugliest Dog : ప్రపంచంలో అత్యంత అందవిహీనమైన కుక్క ఇదే.. రూ.లక్ష గెలుచుకుంది
4GPF Money : అసలేం జరిగింది? ఉద్యోగుల GPF ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయం
5Udaipur incident: ఊహకు అందని ఘటన జరిగింది.. మోదీ, షా స్పందించాలి: రాజస్థాన్ సీఎం
6Elon Musk : మస్క్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. బిలియనీర్ బర్త్డే రోజున ట్విట్టర్ ఫాలోవర్లు ఎంతంటే?
7Telangana Covid Bulletin : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
8Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
9Dharmendra Pradhan: అప్పటివరకు బిహార్ సీఎంగా నితీశ్ కుమారే..: ధర్మేంద్ర ప్రధాన్
10Srinivasa Klayanam : సెయింట్ లూయిస్లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్లో హ్యాంగౌట్స్ షట్డౌన్.. గూగుల్ చాట్కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!