IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్కు గుడ్ న్యూస్
సుదీర్ఘ కాల నిరీక్షణ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ జట్టుతో కలిసేందుకు మార్గం సుగమమైంది. ఇండియాకు వెళ్లేందుకు మొయిన్ కు వీసా క్లియరెన్స్ దక్కిందని సీఎస్కే కన్ఫామ
IPL 2022: సుదీర్ఘ కాల నిరీక్షణ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ జట్టుతో కలిసేందుకు మార్గం సుగమమైంది. ఇండియాకు వెళ్లేందుకు మొయిన్ కు వీసా క్లియరెన్స్ దక్కిందని సీఎస్కే కన్ఫామ్ చేసింది.
‘మొయిన్ తండ్రి మునీర్ అలీ మాట్లాడుతూ.. బుధవారమే వీసా డాక్యుమెంట్లు తీసుకున్నాడు. ఇక ప్రయాణించడానికి అడ్డంకులు లేవు’ అని చెప్పారు.
సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ‘ సాయంత్రానికి నేరుగా ముంబై వెళ్లి ఐసోలేషన్లో ఉండి తర్వాత జట్టుతో కలుస్తాడు’ అని అన్నారు.
Read Also : చెన్నై సూపర్ కింగ్స్కు తీరని దెబ్బ.. ఆరంభ మ్యాచ్లకు గైక్వాడ్ దూరం..!
ఐపీఎల్ 2022వ సీజన్ మార్చి 26నుంచి మొదలుకానుండగా తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడేస్తుంది.