Group 2 Notification: గ్రూప్-2 నోటిఫికేష్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ.. 783 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

గురువారం సాయంత్రం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం. జనవరి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.

Group 2 Notification: గ్రూప్-2 నోటిఫికేష్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ.. 783 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

Group 2 Notification: తెలంగాణలో నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్-2 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవలే పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ, గురువారం సాయంత్రం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం.

Telangana: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మద్యం అమ్మకాలపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

జనవరి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం 1032 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వరుసగా జాబ్ నోటిఫికేషన్లు ఇస్తోంది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ జారీ అయ్యాయి. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పూర్తయ్యాయి. ఈ రిజల్ట్స్ కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. వీటితోపాటు హాస్టల్ వార్డెన్, హార్టికల్చర్, వెటర్నరీ, పోలీసు శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.