Yash: లోకేశ్‌తో రాఖీ భాయ్ భేటి.. వైరల్ అవుతున్న పిక్!

కేజీయఫ్ తరువాత తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు యశ్ రెడీ అవుతుండగా, తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ యంగ్ లీడర్ నారా లోకేశ్‌ను యశ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

Yash: లోకేశ్‌తో రాఖీ భాయ్ భేటి.. వైరల్ అవుతున్న పిక్!

Yash Meets TDP Leader Nara Lokesh

Yash: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్, కేజీయఫ్-2 సినిమాలతో యావత్ దేశవ్యాప్తంగా అదిరిపోయే గుర్తింపు, క్రేజ్‌ను దక్కించుకున్నాడు హీరో యశ్. ఆ సినిమాల్లో రాఖీ భాయ్ పాత్రలో యశ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్‌ను కలెక్షన్లతో షేక్ చేశాయి.

Yash: 200 రోజులుగా ఖాళీగానే ఉన్న రాఖీ భాయ్.. నెక్ట్స్ ఏంటి..?

అయితే కేజీయఫ్ తరువాత తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు యశ్ రెడీ అవుతుండగా, తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ యంగ్ లీడర్ నారా లోకేశ్‌ను యశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు అరగంటకు పైగా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో నారా లోకేశ్‌ను యశ్ ఎందుకు కలిశాడనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Yash : సౌత్ సినిమాలు చూసి ఎగతాళి చేసేవాళ్ళు.. రాజమౌళి బాహుబలి తర్వాతే.. యష్ సంచలన వ్యాఖ్యలు..

కాగా, వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చ సాగిందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా పాన్ ఇండియా స్టార్‌గా మారిన యశ్ ఇలా తెలుగుదేశం పార్టీ యంగ్ లీడర్ నారా లోకేశ్‌ను కలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.