Kashmir Pandit Killing: కశ్మీర్లో పండిట్ హత్యకు వ్యతిరేకంగా భారీ నిరసనలు: కేంద్రం భద్రత కల్పించాలని విజ్ఞప్తి
జమ్మూ కశ్మీర్లోని బుద్గామ్లో ఒక పండిట్ను ఉగ్రవాదులు హతమార్చిన ఘటనలో స్థానికులు తీవ్ర నిరసనలకు దిగారు. పండిట్ హత్యకు నిరసనగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి

Kashmir Pandit Killing: జమ్మూ కశ్మీర్లోని బుద్గామ్లో ఒక పండిట్ను ఉగ్రవాదులు హతమార్చిన ఘటనలో స్థానికులు తీవ్ర నిరసనలకు దిగారు. పండిట్ హత్యకు నిరసనగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తమకు రక్షణ కల్పించని పక్షంలో ఇక్కడి ప్రభుత్వ సంస్థల్లో తాము పని చేయలేమని పండిట్ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిట్ కు 2010-11లో వలస వచ్చిన వారికి ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద చదూరా తెహిసిల్ కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. ఈక్రమంలో మంగళవారం నాడు రాహుల్ భట్ ను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. కాశ్మీరీ పండిట్ల పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడడంపై స్థానికంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Read Others:Rhino Horn Poached: అస్సాంలో ఖడ్గమృగం కొమ్మును కోసేసిన వేటగాళ్లు: 2017 తరువాత మొదటి ఘటన
కేంద్ర సాయుధ బలగాలతో ఇక్కడ తమకు భద్రత కల్పించాలని పండిట్ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. కశ్మీర్ తమ సాంప్రదాయ భూభాగమని, ఇక్కడ ఉగ్రవాదులను తరిమికొట్టి..తమ శాశ్వత రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదుల చేతిలో హతమైన పండిట్ రాహుల్ భట్ మృతిపై విచారణ జరిపించాలని అతని తండ్రి బితా భట్ డిమాండ్ చేశారు. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చి కాల్పులు జరిపిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని బితా భట్ డిమాండ్ చేశారు. శుక్రవారం వేలాదిగా తరలివచ్చిన పండిట్ సంఘాల సభ్యులు, ఇతర వర్గాల ప్రజల అశ్రునయనాల మధ్య రాహుల్ భట్ అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.
Also Read:Elephant on Tracks: రైలు పట్టాలపై ఏనుగు: చివరి క్షణంలో స్పందించిన లోకో పైలట్
- Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులోకి ప్రవేశించిన 52 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం
- Tomato Flu: టమాటో ఫ్లూ కలకలంతో కేరళ సరిహద్దుల వద్ద నిఘా పెంచిన తమిళనాడు ప్రభుత్వం
- Gwalior Constable: డబ్బులడిగి విసిగిస్తున్నాడంటూ ఆరేళ్ల బాలుడిని గొంతు పిసికి చంపిన పోలీస్ కానిస్టేబుల్
- Sedition Act: దేశ ద్రోహం చట్టంపై కేంద్రం వైఖరిపై ఒక్క రోజు గడువు ఇచ్చిన సుప్రీం కోర్టు
- Red Alert in Punjab: రాకెట్ దాడి నేపథ్యంలో అమృత్సర్లో ‘రెడ్ అలెర్ట్’: ఎక్కడిక్కడే తనిఖీలు
1Drone Delivery: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. డ్రోన్లతో కిరాణా సరుకుల డెలివరీ
2Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
3PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
4MS Dhoni : ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా? మిస్టర్ కూల్ ఏమన్నాడంటే?
5IPL2022 Rajasthan Vs CSK : మొయిన్ అలీ సూపర్ బ్యాటింగ్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..
6Jeep Meridian SUV : 7 సీట్ సూపర్ జీప్ మెరీడియన్ ఎస్యూవీ కారు.. బుకింగ్స్ ఓపెన్..!
7Honour Killing: హైదరాబాద్లో మరో పరువు హత్య
8Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం
9Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్లకు కేంద్రం నోటీసులు
10Akhanda: అఖండ సీక్వెల్పై పడ్డ బోయపాటి..?
-
India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
-
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
-
Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు
-
Shashi Tharoor : మోదీ సర్కారును ఏకిపారేసిన శశి థరూర్.. ధరల మోతపై పోస్టు..!
-
PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని
-
NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?
-
Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి
-
Vikram: విక్రమ్ ట్రైలర్ టాక్.. పదా.. చూసుకుందాం!