Omicron India : దేశంలో 5,488కు చేరిన ఒమిక్రాన్ కేసులు
మహారాష్ట్రలో కొత్తగా 46723 కేసులు నమోదవ్వగా, 32 మంది మరణించారు. ఢిల్లీలో కొత్తగా 27561 కేసులు నమోదవ్వగా, 40 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ లో కొత్తగా 22155 కేసులు నమోదు అయ్యాయి.

Omicron cases in india : ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కలవరం రేపుతోంది. దేశంలో భారీగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు చేరుకుంది. 2వేల 162 మంది వేరియంట్ బారి నుంచి కోలుకున్నారు. దేశంలో 27 రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. దేశంలోకెళ్ల మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో కొత్తగా 46, 723 కేసులు నమోదవ్వగా, 32 మంది మరణించారు. ఢిల్లీలో కొత్తగా 27,561 కేసులు నమోదవ్వగా, 40 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ లో కొత్తగా 22,155 కేసులు నమోదు అయ్యాయి. వేరియంట్ బారిన పడి 23 మంది చనిపోయారు. కర్ణాటకలో కొత్తగా 21,390 కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు.
Covid in Delhi : ఢిల్లీలో కొత్తగా 27,521 కోవిడ్ కేసులు నమోదు
తమిళనాడులో కొత్తగా 17,934 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా, 19 మంది మృతి చెందారు. ఉత్తర్ ప్రదేశ్లో కొత్తగా 13,681 కేసులు నమోదయ్యాయి. కేరళలో కొత్తగా 12,472 ఒమిక్రాన్ కేసులు, గుజరాత్లో 9,941 కేసులు నమోదు అయ్యాయి.
మరోవైపు దేశంలో కొత్తగా 2,47,41 కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 380 మంది మృతి చెందారు. నిన్నటితో పోలిస్తే 2 శాతం కేసులు పెరిగాయి. దేశంలో ప్రస్తుతం 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 4,85,035 మరణాలు నమోదు అయ్యాయి.
Women Police Unit : ఏపీలో మహిళా పోలీసు విభాగం
భారత్ లో 363 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 154.61 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. దేశంలో నిన్న ఒక్కరోజే 76,32,024 డోసుల టీకాలు అందజేశారు.
- Delhi IAS Couple : పెంపుడు కుక్క వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ చేయించిన ఐఏఎస్ జంట బదిలీ
- Maharashtra : ‘రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకో’.. మహిళా ఎంపీపై బీజేపీ నేత వ్యాఖ్యలు
- Haryanvi Singer Killed: హర్యాణా సింగర్ హత్య.. స్నేహితులే హంతకులు
- Qutub Minar: కుతుబ్ మినార్ వద్ద తవ్వకాలు.. కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే
- ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులు ప్రారంభం
1Tiger : కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం-భయంతో వణుకుతున్న ప్రజలు
2Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల ముందుగానే
3Major : ఆర్మీ గురించి చదివాను.. ఈ సినిమా టైంలో కళ్ళతో చూశాను.. అడివి శేష్ మేజర్ మూవీ ఇంటర్వ్యూ..
4Viral video: అయ్యో పాపం.. ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు.. సోనూసూద్ ఏం చేశాడంటే..
5Major Movie : ఆ సంఘటన చెబితే నమ్ముతారోలేదో అని సినిమాలో పెట్టలేదు
6PM Cares: రేపే పీఎం కేర్స్ స్కాలర్షిప్ల పంపిణీ.. ప్రారంభించనున్న మోదీ
7Pan India Stars : RRR, KGF స్టార్లు ఏం చేస్తున్నారు??
8YV Subbareddy : శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావొద్దని ఎప్పుడూ చెప్పలేదు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
9UN human rights: ఐరాస మానవ హక్కుల బృందం చైనాలో స్వేచ్ఛగా పర్యటించలేదు: అమెరికా
10Kedarnath: కేదార్నాథ్లో పేరుకుపోతున్న చెత్త.. మోదీ ఏమన్నారంటే
-
Tragedy : పెళ్ళిరోజే భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..అప్పుల బాధ తాళలేక
-
masked Aadhaar card: ఆధార్ కాదు.. మాస్క్డ్ ఆధార్ ఇవ్వండి
-
Thirumala : రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న 89వేల 318 భక్తులు..కరోనా లాక్డౌన్ అనంతరం తొలిసారి
-
Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన
-
Monkeypox : మంకీపాక్స్ను గుర్తించేందుకు ఆర్టీ-పీసీఆర్ కిట్
-
Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్..మహిళల్లో ఇద్దరు గర్భిణులు
-
Hyderabad : ఉద్యోగులకు HRA పెంపు
-
Rain Forecast : మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు