Home » 10tv Headlines
హైదరాబాద్లో మూడు పద్ధతుల ద్వారా పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేస్తారు. లాలాజలం, యూరిన్..
175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్న జగన్.. 60 నుంచి 65 చోట్ల మార్పులు చేర్పులు చేశారు.
తాను వైసీపీకీ రిజైన్ చేసి టీడీపీలో చేరబోతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అన్నా రాంబాబు ఖండించారు.
అధికార పార్టీ వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ల అంశం వైసీపీలో చిచ్చు రాజేస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన ఎమ్మెల్యేలలో కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
పథకాల అమలుకు లబ్దిదారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభలు నిర్వహించనుంది సర్కార్.
ఏపీ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాపోయారు. ప్రజలు బాగుండాలనే యజ్ఞాలు చేశానని ఆయన చెప్పారు.
వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్కు విధేయుడు అయిన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ కొత్త అద్యక్షుడిగా ఎన్నికకావడాన్ని పలువురు రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) కొత్త చీఫ్గా సంజయ్ సింగ్ ఎన్నికైయ్యారు. పోటీ చేసిన ఎనిమిది మందిలో సంజయ్ సింగ్కు అత్యధిక ఓట్లు రావడంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసుల విధులకు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆటంకం కలిగించాడని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
సీఎం జగన్ పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి విధ్యంసమైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.