Home » amaravati
ఇప్పటి వరకూ 1050 ఎకరాల మేర భూ కేటాయింపులు రాజధాని ప్రాంతంలో జరిగాయి..
25వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అమరావతిలో క్రియేటివ్ ల్యాండ్ ఏర్పాటునకు ఒప్పందం కుదిరిందన్నారు.
టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం దేశంలోనే తొలి క్వాంటం సిస్టమ్ 2ను అమరావతిలో నెలకొల్పనుంది.
ఎప్పుడూ ఆహ్లాదకరంగా జరిగే తమ భేటీ ఆ రోజున మాత్రం గంభీరంగా సాగిందని చెప్పారు.
ఎందుకంటే గతానికి ఇప్పటికీ కొంత పొలిటికల్ వెదర్ మారింది. కూటమిపట్ల, సీఎం చంద్రబాబు పట్ల మోదీ సానుకూలంగా ఉన్నారు.
రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో జరుగుతున్న భూ సమీకరణ అంశమూ ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ మే2వ తేదీన ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పున: ప్రారంభించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రానున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది.
ఏప్రిల్ 3వ వారంలో లేదా నాలుగో వారంలో ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు వస్తారని భావించారు.
ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.