Home » amaravati
రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో జరుగుతున్న భూ సమీకరణ అంశమూ ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ మే2వ తేదీన ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పున: ప్రారంభించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రానున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది.
ఏప్రిల్ 3వ వారంలో లేదా నాలుగో వారంలో ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు వస్తారని భావించారు.
ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
ఇప్పటికే 29 గ్రామాల్లోని 34 వేల ఎకరాల మేర ల్యాండ్ పూలింగ్
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ఇన్నర్ రింగ్ రోడ్డుకు మధ్యలోని భూములను సేకరించనుంది సీఆర్డీయే.
ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు.
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.