Home » amaravati
ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరీష్కరించాలని మరోసారి తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా నాతో మాట్లాడొచ్చని ఆయన స్పష్టం చేశారు.
ఏపీ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సర్కారు ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ప్రజల స్వప్నాలను సాకారం చేస్తోంది.
రాజధాని మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు.
వైసీపీ అధినేత, ఆయన సన్నిహితులు మాత్రం రాజధాని మ్యాటర్లో తమ స్టాండ్ ఏంటో చెప్పకుండానే..అనుచిత వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిపోతున్నారు.
మొత్తం మహిళా సమాజాన్నే అవమానించారని అన్నారు. నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటామని, మహిళల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు అన్నారు.
అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం వారి దిగజారుడుతనానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటునకు మంత్రి వర్గం ఆమోదం..
2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ హబ్ నిర్మాణంపై డిస్కస్ చేశారు.
అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ గురించి మోదీకి వివరించారు.