Home » amaravati
ఏప్రిల్ ప్రధాని మోదీ ఈ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని మంత్రి నారాయణ చెప్పారు.
ప్రధాని మోదీ వికసిత్ భారత్, నేను విజన్ 2047 అంటున్నాం. అమరావతి నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ఇక్కడ రూపురేఖలు మారిపోయేవి.
ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నామినేట్ చేసిన వారిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.
ఏపీ ప్రజలు కూడా అమరావతే రాజధాని అని కూడా డిసైడ్ అయిపోయారు. ఈ విషయంలో ఇప్పుడు ఎవరేమి చెప్పినా కొత్త నినాదం తీసుకున్నా అది బూమరాంగ్ అవుతుంది. వైసీపీకి ఈ విషయాలన్నీ తెలియకుండా ఉంటాయా అని అంటున్నారు పబ్లిక్.
సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నుంచి వైజాగ్, గోదావరి జిల్లాలకు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకపోవటంతో ట్రాఫిక్ ఇబ్బంది కలగలేదు.
మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి చివరికి ఏదీ లేకుండా అమరావతిని సర్వ నాశనం చేశారు.
మూడు కోతులకు జతగా మరో కోతిని చేర్చి చెడు పోస్టులు వద్దని చెప్పింది.
రాష్ట్ర పరిస్థితులు, పాలన, కేంద్రం సహకారంపై చర్చించారు. రాజకీయ అంశాలపైనా డిస్కషన్ జరిగింది.
ఈ 6 నెలల కాలంలో అనేక అడ్డంకులు వచ్చాయి. గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన జీవోలన్నీ..
పార్టీని బలోపేతం చేస్తూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని స్పష్టం చేశారు.