Home » amaravati
ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో అమరావతి రుణానికి ఆమోదం లభించింది.
ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలలోపు పూర్తి కావాలని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు అని మంత్రి నారాయణ తెలిపారు.
అన్నింటికీ గత వైసీపీ పేరు చెప్పి కాలం గడుపుతున్నారని, వైసీపీకి చంద్రబాబు పాలనకు తేడా ఏంటని నిలదీశారు.
డబుల్ డిజిట్ గ్రోత్ చేరుకుంటాం
అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు అవుతుందని వైసీపీ విష ప్రచారం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఇంతకుముందు ఎంత ఇన్వెస్ట్ మెంట్ వచ్చింది అని అడిగే వాళ్లు. ఇప్పుడు మేము చేసే పాలసీలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది చూస్తున్నాం.
ఇప్పటికే సీఎం చంద్రబాబు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం.
నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలని అభిప్రాయపడ్డారు చంద్రబాబు.
పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్రం ఇచ్చిన డబ్బులను సైతం మళ్లించారని ఆరోపించారు.
ఇలాంటి వాళ్లను సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. దబాయిస్తే భయపడిపోతామని అనుకుంటున్నారు నేరస్తులు.