Home » AP government
"సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తానంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అభివృద్ధి, సంక్షేమం, సాధికారత అన్ని జరగాలి" అని అన్నారు.
"ఏదైనా మాట్లాడదామంటే రౌడీ మూకలు వచ్చేవి. నిస్సహాయతతో కూడిన అధికారులు ఉండేవారు" అని పవన్ కల్యాణ్ చెప్పారు.
విశాఖలో ఒక వ్యక్తి బతకడానికి రూ.700 కోట్లతో రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తోంది.
అర్హులైన వారికి ఆంధ్రప్రదేశ్ సర్కారు రేషన్ కార్డులను జారీ చేయనుంది.
ఏపీ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సర్కారు ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ప్రజల స్వప్నాలను సాకారం చేస్తోంది.
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలన - స్వర్ణాంధ్ర ప్రదేశ్’ పేరుతో రాష్ట్ర స్థాయి సభను నిర్వహించనున్నారు.
అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ పాలన సాగిస్తోంది కూటమి సర్కార్.. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పరుచుకొని ఆంధ్రప్రదేశ్ను దశలవారీగా అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది.
ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం కొత్త పథకాన్ని రూపకల్పన చేసింది.