Home » AP government
ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలుగా అండగా ఉంటాయని పవన్ కల్యాణ్ భరోసా కల్పించారు.
ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తింపు అనే నిబంధనను కూడా తొలగించింది.
విశాఖ జిల్లా సింహాచలంలో చందనోత్సవం రోజున గోడకూలిన ఘటనలో పలువురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభకు వచ్చే ప్రజలకు మూడుపూటలా ప్రత్యేక మెనూతో ఆహారాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం ..
ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రెడీ అయ్యారు.
క్రీడల్లో ప్రతిభ కలిగి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించిన వారికి పోటీ పరీక్షలు లేకుండా నేరుగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలోని రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు.