-
Home » AP Liquor Scam Case
AP Liquor Scam Case
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ సీఎం జగన్ సన్నిహితుడు..
గతంలో సునీల్రెడ్డి నివాసంలో కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారు అధికారులు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త మలుపు.. నిందితుల్లో పెరిగిన గుబులు.. ఎందుకు..
వేల కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలంటూ ఆరోపణలున్న ఈ కేసులో ఇప్పుడు రంగంలోకి దిగడం సంచలనంగా మారింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. సిట్ కస్టడీకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..
ఈ విచారణ అనంతరం కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. జైలు నుంచి ఆ ముగ్గురు రిలీజ్.. అంబటి రాంబాబు ఫైర్..
AP liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. రంగంలోకి ఈడీ.. నెల రోజుల్లో బ్లాస్టింగ్ న్యూస్? ఓ పెద్ద నేత అరెస్ట్?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏం జరిగిందో..నిందితులు బెయిల్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలియనిది కాదు.
టీవీ, మంచం, 3 పూటల బయటి భోజనం..! జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కల్పించే సౌకర్యాలివే..!
జైల్లో ఆయన కోరిన సదుపాయాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జైలు సూపరింటెండెంట్ ను ఏసీబీ కోర్టు ఆదేశించింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. ఛార్జ్షీట్లో వైఎస్ జగన్ పేరు.. నేడు కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డి..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారుల ఛార్జ్షీట్లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేరును ..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్..
దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారించారు. అనంతరం..
ఏపీ లిక్కర్ స్కాం.. ఎప్పుడు ఏం జరిగింది?.. కేసు పెట్టినప్పటి నుంచి.. చార్జిషీట్ వరకు.. టైమ్ లైన్
ఎవరెవరికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు? ఎవరిని ఎప్పుడు విచారించారు? ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేశారు?
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. సిట్ ఆఫీస్కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. భారీ బందోబస్తు.. అరెస్టుపై ఉత్కంఠ.. ఏం జరగబోతుంది..!
ఏపీలో మద్యం కేసులో విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయంకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు.