Home » AP Liquor Scam Case
వేల కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలంటూ ఆరోపణలున్న ఈ కేసులో ఇప్పుడు రంగంలోకి దిగడం సంచలనంగా మారింది.
ఈ విచారణ అనంతరం కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు అంచనా వేస్తున్నాయి.
AP liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏం జరిగిందో..నిందితులు బెయిల్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలియనిది కాదు.
జైల్లో ఆయన కోరిన సదుపాయాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జైలు సూపరింటెండెంట్ ను ఏసీబీ కోర్టు ఆదేశించింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారుల ఛార్జ్షీట్లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేరును ..
దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారించారు. అనంతరం..
ఎవరెవరికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు? ఎవరిని ఎప్పుడు విచారించారు? ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేశారు?
ఏపీలో మద్యం కేసులో విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయంకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు.
ప్రతివాదులకు ఆగస్ట్ 1వ తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.