Home » Assembly Elections 2023
కాంగ్రెస్ తరపున ములుగు నుంచి సీతక్క, వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ, కోదాడ నుంచి పద్మావతిరెడ్డి, నారాయపేట నుంచి చిట్టెం పర్ణికారెడ్డి, పాలకుర్తి నుంచి యశస్వినీరెడ్డి, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి విజయం సాధించారు.
తెలంగాణతో తమ బంధం విడదీయరానిదని పేర్కొన్నారు. ప్రజల కోసం తాము పని చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
కొడంగల్ లో రేవంత్ రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి, హుజూర్ నగర్ లో ఉత్తమ్ కమార్ రెడ్డి గెలుపొందారు.
పార్టీ మారేందుకు బీజేపీ తమకు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని ఈ నలుగురు నేతలు గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి స్థానిక పార్టీలతో కలిసి ఇండియా కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకం. అయితే రెండు రాష్ట్రాల్లో అధికారం సాధిస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది
తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 20 వేలకు పైగా మెజారిటీ ఓట్లతో ఆది నారాయణ గెలుపొందారు.
తొలుత పోస్టల్ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అవి పూర్తయిన తరువాత అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను తెరిచి కంట్రోల్ యూనిట్లను టేబుల్ కు ఒకటి చొప్పున బయటకు తీసుకొస్తారు.
తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ భేటీకి ముందే ఆయనను ముఖ్యమంత్రిగా ఏఐసీసీ నియమించింది
మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ స్పష్టమైన మెజారిటీ మార్కును దాటింది. లెక్కింపు పూర్తిగా ముగిసేనాటికి భారీ మెజారిటీనే బీజేపీ మూటకట్టుకునేలా కనిపిస్తోంది. దీంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.