Home » BCCI
ఆస్ట్రేలియా పర్యటనకు సీనియర్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేయలేదు
కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చిన బీసీసీఐ.. ఎప్పట్నుంచో జట్టులో స్థానంకోసం ఎదురు చూస్తున్న రుతురాజ్ గైక్వాండ్ ను మాత్రం పట్టించుకోలేదనే విషయంపై ..
బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కోసం.. దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత్ జట్లను ప్రకటించింది.
రంజీల్లో పరుగుల వరద పారించినా చాలా కాలం పాటు సెలక్టర్లు అతడిని కరుణించలేదు.
వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది.
న్యూజిలాండ్తో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.
నితీశ్ రెడ్డి జెర్సీ పొరపాటు జరిగినా తన అంతర్జాతీయ అరంగేట్రం మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. రెండు ఓవర్లు బౌలింగ్ వేసి 17 పరుగులు ఇచ్చిన నితీశ్.. నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ..
ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగా వేలాన్ని నిర్వహించనున్నారు.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు మహ్మద్ షమీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.
నవంబర్ నెలలో భారత్ జట్టు ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది.