Candidates

    ఇండిపెండెంట్ అభ్యర్థుల కొత్త గుర్తులివే

    March 19, 2019 / 06:35 AM IST

    ఢిల్లీ  : పార్లమెంట్ ఎన్నికల్లో  ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం కొత్తగా 36 గుర్తులను కేటాయించింది.  అభ్యర్థులు నామినేషన్‌ను దాఖలు చేయగానే..ఎన్నికల అధికారులు గుర్తుల జాబితాను అందజేయనున్నారు.  నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణ అనంత�

    16 టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా ?

    March 18, 2019 / 03:51 PM IST

    25 పార్లమెంటు స్థానాలకు TDP ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, హిందూపురం, చిత్తూరు 9 స్థానాలకు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతిరాజు, మాగంటి బాబు, కేశినేని న�

    వామపక్షాలకు 14 అసెంబ్లీ,4ఎంపీ సీట్లు కేటాయించిన పవన్

    March 17, 2019 / 04:14 PM IST

    వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలిసి ఆదివారం(మార్చి-17,2019)పవన్ పవన్‌ మీడియాతో మాట్లాడారు.రెండు వామపక్ష పార్టీలు సీపీఐ,సీపీఎమ్ లకు రెండేసి లోక్‌సభ, ఏడేసి అ�

    ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

    March 17, 2019 / 03:45 PM IST

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది.123మంది అభ్యర్థులతో జాబితాను ఆదివారం(మార్చి-17,2019) ఆ పార్టీ రిలీజ్ చేసింది.పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తర్వాత భాజపా ఈ జాబితాను విడుదల చేసింది.విశాఖ ఉత్తర అసెంబ్

    బీసీలకు పెద్ద పీట – జగన్

    March 17, 2019 / 05:31 AM IST

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద పీఠ వేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. ఈ విషయంలో ఏపీ సీఎం బాబు మోసం చేస్తున్నారని విమర్శించార. మార్చి 17వ తేదీ ఆదివారం కడప జిల్లాలోలని ఇడుపులపాయలో అసెంబ్లీ, ఎంపీల అభ్యర్థులను ప్రకటించార

    వైసీపీ తొలి జాబితా విడుదల…గోరంట్ల మాధవ్ కు ఎంపీ సీటు

    March 16, 2019 / 03:54 PM IST

    వైసీపీ తొలి జాబితా విడుదలయింది. 9మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రకటించింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ జాబితాను విడుదల చేశారు. కర్నూల్ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సంజీవ్ కుమార్, అరకు-గొట్టేటి మాధవి, హిందూపురం – గోర

    సాయంత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫస్ట్‌లిస్ట్ 

    March 16, 2019 / 08:21 AM IST

    వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను సాయంత్రం విడుదల చేయనుంది. సాయంత్రం 5గంటలకు వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నేతలు చేరనున్న క్రమంలో వారికి కండువాలు కప్పిన అనంతరం వివేకానంద మృతికి సంఘీభావం తెలిపి జాబితాను వైఎస్‌ఆ�

    వైఎస్ వివేకా మృతి : అభ్యర్థుల ప్రకటన వాయిదా

    March 15, 2019 / 08:27 AM IST

    వైఎస్ వివేకానందరెడ్డి మృతితో జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ 2019 వెలువడడంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ మరింత బిజీ అయిపోయారు. పార్టీ అభ్యర్థుల ఖరారు, ప్రచార షెడ్యూల్‌ ఇతరత్రా విషయాలతో జగన్ కీలక నేతలతో చర్చలు జరుపుతున్న�

    అభ్యర్ధులు కావలెను : ఎన్నికల వేళ బీజేపీ పాట్లు

    March 14, 2019 / 03:51 PM IST

    అమరావతి : ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూనే .. టీడీపీ నుంచి వైసీపీ, వైసీపీ నుంచి టీడీపీలోకి జరుగుతున్న వలసల తీరును .. బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది.

    క్లారిటీ వచ్చింది : టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే

    March 13, 2019 / 03:00 PM IST

    ఏపీ టీడీపీ ఎంపీ అభ్యర్థుల అంశం కొలిక్కి వస్తోంది. దశలవారీగా కసరత్తు చేసిన చంద్రబాబు ఒకొక్కరిగా అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేస్తున్నారు. ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్లే. ప్రస్తుతం మంత్రులుగ

10TV Telugu News