Home » Candidates
ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. జాగ్రత్తలు చెబుతున్నారు. ఎన్నికల సమయం.. పోలింగ్ కు వెళ్తున్నాం.. కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా నేతలకు సూచించారు. మార్చి 12వ తేదీ ఉదయం టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నేతలతో చర్చించా�
జనసేన అధినేత పనవ్ కళ్యాణ్ కు మద్దతుగా ఆయన సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. ఎన్నికలు సమీపించటంతో తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక..ప్రకటించే విషయంలో తమ్ముడికి తోడుగా నాగబాబు ఎంట్రీ ఇచ్చారు.
భారీగా చేరికలు, వలస నేతల హడావుడితో ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తుండటంతో నేతలు పార్టీలు మారుతుండగా.. నాయకులు సీట్లను డిసైడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారంలో ఉన్న తెలుగుద�
సినీ నటుడు బాలకృష్ణ 2019 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. గత కొద్ది రోజులుగా పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానాలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఖరారు చేస్తున్న సంగతి తెలిసిందే. టికెట్ ఖరారులో బాబు ఎన్నో సమీకరణాలను బేర�
ఢిల్లీ : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. డిగ్రీ, డీఎడ్ చేసిన వారు 6,7,8 తరగతుల బోధనకు అర్హులేనని…సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఎడ్ అభ్యర్థులకు అర్హత కల్పించింది. బీఎడ్ అభ్యర్థులు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు బ
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్… సిట్టింగ్లందరికీ దాదాపు టికెట్లు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. గత ఎన్నికల్లో ఇతర పార్టీలు గెలిచిన స్థా
హైదరాబాద్ : పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియలో రెండో దశ స్టార్ట్ కానుంది. 2019, జనవరి 31వ తేదీ గురువారం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు షెడ్యూల్ జారీ చేసింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 40 రోజులు&
దండం పెడతా.. కాళ్లు మొక్కుతా.. నాకే ఓటెయండి. ఇగో ఈ 500 తీసుకో.. ఈ 100 తీసుకో.. అంటూ ఎన్నికల ముందు ఓటర్లకు డబ్బులిచ్చారు. ఇప్పుడు ఓడిపోగానే.. నా పైసలు
హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. ఆయా గ్రామాల్లో పంచాయతీ సందడి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో తొలిఘట్టం ప్రారంభం కాబోతోంది. జనవరి 07వ తేదీ సోమవారం నుండి నామపత్రాల స్వీకరణ జరుగనుంది. తొలి విడతలో 4, 480 పంచాయతీల్లో అభ్యర్థుల �
ఢిల్లీ : ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికో ఓ న్యూస్. రైల్వే శాఖలో జాబ్స్ పడ్డాయి. మొత్తం 13వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జనవరి 04వ తేదీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (జేఈ)