Home » Champions Trophy 2025
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్ రేపు (ఆదివారం) దుబాయ్ వేదికగా జరగనుంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్స్ లో ..
అప్పటివరకే రోహిత్ విజయాన్ని సాధించగలడని ఆయన వివరించారు.
దుబాయ్ వేదికగా భారత్ మ్యాచులు జరుగుతుండడంపై కొందరు మాట్లాడుతున్న తీరుపై పుజారా స్పందించాడు.
ఫైనల్ మ్యాచుకు భారత్, న్యూజిలాండ్ సిద్ధమవుతున్నాయి.
ఓటమి తర్వాత చేసే ప్రయత్నం మరింత ప్రభావవంతంగా ఉంటుందని న్యూజిలాండ్ ఫ్యాన్స్ కూడా ఆశావాదాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ టీమిండియా, న్యూజిలాండ్ ల మధ్య ఆదివారం మార్చి 9 న జరుగుతున్న విషయమే తెలిసిందే. అయితే 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. 25 ఏళ్ల నాటి ఓట
ఆదివారం మ్యాచ్ అంటే ఫ్యాన్స్ ఎందుకు భయపడుతున్నారు?
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు.
మార్చి 9న దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్లో తలపడబోతున్నసంగతి తెలిసిన విషయమే. అయితే ఈ మ్యాచ్ కోసం జిమ్ లో తీవ్ర కసరత్తు చేస్తున్నాడు అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. చిన్నారితో కలిసి బ్రూస్ లీ శైలిల�