Home » children
తల్లిదండ్రులకు పిల్లలందరూ సమానమే. కానీ ఒక్కోసారి వారు చూపించే ప్రేమలో పిల్లలకు తేడా కనిపించవచ్చు. తమను సమానంగా చూడట్లేదనే భావం కలగచ్చు. అలాంటి ఫీలింగ్ రాకుండా పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
బీహార్ రాష్ట్రంలో గురువారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ముజప్ఫర్ నగర్ జిల్లాలోని బాగమతి నదిలో 30 మంది పిల్లలతో వెళుతున్న పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. సహాయ సిబ్బంది, గత ఈతగాళ్లు రంగంలోకి దిగి 20 మంది పిల్లల్ని రక్షించారు....
కొబ్బరినూనెలో కరివేపాకు, ఆ ఆకులునల్లబడేదాకామరిగించాలి. ఇప్పుడు ఆ ఆకుల్ని వడకట్టి నూనెనుమాడుకు, జుట్టుకు మర్దన చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే క్రమంగా ఫలితం కనిపిస్తుంది. జుట్టు తెల్లబడటం తగ్గే అవకాశం ఉంటుంది.
కుటుంబ సభ్యులతో కాస్త సమయం కేటాయించడానికి ఆలోచిస్తారు.. గంటల తరబడి సోషల్ మీడియాలో మునిగిపోతారు. ఫ్యామిలీ మెంబర్స్తో సమయం గడిపితే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. సోషల్ మీడియా అనుబంధాల వల్ల ఒత్తిడి, అనారోగ్యా
రమేష్ చంద్ర కుటుంబ సభ్యులు తీసుకున్న సెల్ఫీ వెంటనే సోషల్ మీడియాలోకి ఎక్కింది. 500 రూపాయల నోట్ల కట్టల పక్కన రమేష్ చంద్ర భార్య, పిల్లలు ఫోజులు ఇస్తూ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దాని ప్రకారం.. 14 లక్షల రూపాయల విలువైన భారీ నగ�
అతను లేవగానే.. మా అమ్మ చనిపోయింది.. అని చెప్పాడు. అయితే, ఆ తరువాత మమ్మల్ని మీరు ఎవరు అని ఆ పిల్లలు ప్రశ్నించారు. మేము మీ స్నేహితులం, మమ్మల్ని మీ నాన్న, మామయ్య పంపించారు అని చెప్పాం
విమాన ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు పిల్లలు అమెజాన్ అడవిలో సంచరిస్తున్నారని సహాయక బృందానికి ఆనవాళ్లు లభించాయి. విమాన ప్రమాద ఘటనా స్థలానికి వచ్చిన సహాయక సిబ్బందికి నలుగురు పిల్లలు కనిపించలేదు. దీంతో దట్టమైన అమెజాన్ అడవిలో పిల్లల కోసం గాలి�
చిన్న విమాన ప్రమాదం తర్వాత కొలంబియాలోని అమెజాన్ రెయిన్ఫారెస్ట్లో తప్పిపోయిన నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత సజీవంగా దొరికిన ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. సెస్నా2006 చిన్న విమానం మే 1వతేదీన ప్రమాదవశాత్తూ దట్టమైన అమెజాన్ అడవుల్లో క�
ఈ ప్రపంచంలో మన నుంచి ఏదైనా ఆశించని వ్యక్తి ఎవరు అంటే అమ్మ. "మదర్స్ డే" రోజు మన సంతోషం కోసం ఆమెకు బహుమతులు ఇస్తాము కానీ.. నిజంగా ఓ తల్లి బిడ్డల నుంచి ఎలాంటి క్రమశిక్షణ కోరుకుంటుందో తెలిపే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఓ తల్లి.. ఇద్దరు పిల్లలు.. ఏం జరిగిందో ఇద్దరు పిల్లలు చనిపోయారు. అప్పటి నుంచి ఆ తల్లి ఇంటిని మొత్తం బొమ్మలతో నింపేసింది. జీవితం మొత్తం ఏకాంతంగా గడిపింది. ఆమె కూడా చనిపోయాక ఇల్లు పాడుబడిపోయింది. ఆ ఇంట్లోకి వెళ్లడానికి జనం సాహసించరు. ఆ పాడుబడిన ఇ�