Home » CM Revanth Reddy
పీఏసీ నిర్ణయాలు, క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చించనున్న సీఎం రేవంత్
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ సెషన్ లో ఉభయ సభల్లో సోమవారం వరకు 95 మంది సభ్యులను సస్పెండ్ చేయగా.. మంగళవారం మరో 49 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.
ఇక మంత్రివర్గంలోకి కొత్తగా ఆరుగురిని తీసుకునే ఛాన్స్ ఉందని, పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత పేర్లను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి.
గత సర్కార్ వైఫల్యాలను తవ్వితీస్తూ.. అవే బీఆర్ఎస్పై పోరాటానికి అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. కేసీఆర్ను టార్గెట్ చేయడంతోపాటు.. నాటి సర్కార్లో ఏం జరిగింది? చెప్పింది ఏంటి? చేసిందేమింటి? రాష్ట్రానికి జరిగిన మేలెంత? నష్టం ఎంత? అన్నది
ఇక మంత్రులకు వారి జిల్లా పరిధిలోని పార్లమెంటు స్థానాల బాధ్యతలు అప్పగించారు.
సీపీఐతో పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని..కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం వేదికగా పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరారు.
తొలిరోజే సవాళ్లు ప్రతి సవాళ్ళతో దద్దరిల్లిన అసెంబ్లీ
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడ్డారని ఆయన విమర్శించారు.
రేవంత్ కామెంట్స్..బీఆర్ఎస్ గరంగరం