Home » CM Revanth Reddy
ప్రజాతీర్పును గౌరవించకపోతే..!
ప్రగతి భవన్ ముందు కంచెలను బద్దలుకొట్టి... ప్రజావాణిలో ప్రజల సమస్యలను ప్రభుత్వం వింటుంటే బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోందని రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్కు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 2, 2014 నుంచి పదేళ్లపాటు జరిగిన విధ్వంసంపై చర్చించాలని సూచించారు. సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే, వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో గడవు కంటే నెలరోజుల ముందే లోక్సభ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం.....
వారిని ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు రాబట్టాలనే వ్యూహం రచించింది హస్తం పార్టీ.
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విప్లుగా నలుగురిని నియామకం అయ్యారు.
తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. మన ప్రభుత్వం త్వరలోనే దేశానికి రోల్ మోడల్ కాబోతుందన్నారు.