Home » CM Revanth Reddy
రాయదుర్గ్ నుంచి శంషాబాద్ వరకు విస్తరించాలని తలపెట్టిన ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. అన్ని వసతులు ఉన్న కారిడార్ వెంట మెట్రో ఎందుకని ప్రభుత్వం అభిప్రాయపడింది.
Telangana Politics : బీఆర్ఎస్ నేతలపై మొదలైన కేసులు
Dharani Portal : ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, కీలక ఆదేశాలు జారీ
ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు.
ధరణి పోర్టల్ పై సుదీర్ఘమైన సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర రాజనర్సింహతో పాటు సంబంధిత అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
కేవలం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చాలా సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. ప్రార్థనా స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ‘‘మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి’’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కీలక అధికారుల బదిలీలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ పాలనలో కీలకస్థానాల్లో ఉన్న ఐ�
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను కార్యదర్శిగా నియమించారు అప్పటి సీఎం కేసీఆర్. సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ
ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజాసింగ్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు. దీనిపై లోతుగా దర్యాఫ్తు చేయాలని డీజీపీని కోరామన్నారు కాంగ్రెస్ నేతలు.